టెలివిజన్
ఝరి (బి) గ్రామంలో ఘనంగా 123వ. కొమురం భీమ్ జయంతి వేడుకలు
కొమురం భీమ్ 123వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వీరుని గుర్తించిన గ్రామస్తులు ప్రత్యేక పూజలు, చిత్రపటానికి పూలమాలలు నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని ఝరి (బి) ...
ఆర్థిక అక్షరాస్యతో అభివృద్ధి
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్థిక అవగాహన సదస్సు బీమా పథకాల గురించి వివరించిన బ్యాంకు మేనేజర్ గ్రామీణ ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత పెంపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో, బోథ్ ...
సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి: ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ముధోల్ ఎమ్మెల్యే సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం క్వింటాలుకు రూ.4890 మద్దతు ధరతో కొనుగోలు చేయడం ప్రకటించారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బాసరలో ...
తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అనంతపురం జిల్లా ముంపుకు గురైంది వాతావరణ శాఖ రెండు రోజులు వర్షాల హెచ్చరిక తెలుగు రాష్ట్రాలు అక్టోబర్ 3వ వారంలో భారీ వర్షాలతో బాధపడుతున్నాయి. ...
డిగ్రీ కళాశాల ప్రారంభం: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, అక్టోబర్ 22 ముధోల్ మండలంలో మంగళవారం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ...
కోమరం భీమ్కు నివాళి: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
కొమరం భీమ్ జయంతి సందర్బంగా నివాళులర్పింపు భీమ్ పోరాట స్ఫూర్తి ఉద్యమంలో భీమ్ యొక్క కృషి నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ ప్రాంతంలో, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ...
కామన్ పల్లి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రామ కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం మాల-నేతకాని ఉప కులాల సమావేశం జనుగురూ లచ్చన్న మునిగేల శ్రీనివాస్ అధ్యక్షతన కామన్ పల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ ...
ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్, అక్టోబర్ 22, 2024: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ్మ బొజ్జు పటేల్ గారిపై ఉద్దేశపూర్వకంగా ...
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024: పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ...
వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున
అనంతపురం, అక్టోబర్ 22, 2024: అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సాంకేతిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విపరీత పరిస్థితుల్లో సినీ ...