టెలివిజన్
గవర్నర్ తో భేటీ అయిన ఆర్జీయూకేటీ వీసీ
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ప్రొఫెసర్ గోవర్ధన్ భేటీ విద్యా వసతులు, కోర్సులు, ఆరోగ్య పరిస్థితులు పై చర్చ ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సంక్షేమం హైదరాబాద్ రాజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ...
ఆలయాల్లో దొంగతనాల నివారణకు సి. సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి భైంసా రూరల్ సి. ఐ. నైలు
భైంసా రూరల్ సి. ఐ. నైలు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి 2) భైంసా : అక్టోబర్ 23 ఆలయాల్లో దొంగతనాల నివారణకు గ్రామ అభివృద్ధి కమిటీలు సి. సి. కెమెరా లు ...
గడ్ చందా గ్రామం లో బిజెపి సభ్యత్వ నమోదు
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) లోకేశ్వరం : అక్టోబర్ 23 నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని గడ్ చందా గ్రామం లో బిజెపి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ ...
జీహెచ్ఎంసీలో నిర్మాణ అనుమతుల ఆదాయం దారుణంగా పడిపోవడం
M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22 జీహెచ్ఎంసీ ఆదాయంలో రూ.300 కోట్లు తగ్గుదల భవన నిర్మాణాల తగ్గుదల కారణంగా ఆదాయం స్రవించటం 2023-24తో పోలిస్తే 2024-25లో 350 కోట్ల నష్టమే ...
కమల నేతలపై సీతక్క ఆగ్రహం
M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22 మూసీ ప్రక్షాళనపై బీజేపీ నేతల నిర్లక్ష్యం బీజేపీ ధర్నాపై మంత్రి సీతక్క వ్యతిరేకత మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును సమర్థించాలని డిమాండ్ మూసీ ప్రక్షాళన ...
న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడం సుప్రీంకోర్టు అనుమతించదు
M4 న్యూస్ (ప్రతినిధి), ఢిల్లీ : అక్టోబర్ 22 సుప్రీంకోర్టు న్యాయవాదులు జర్నలిస్టులుగా పనిచేయడాన్ని తప్పుపట్టింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, ఇతర వృత్తుల్లో ...
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 22 పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రూ. 3.20 కోట్లతో నూతన BT రోడ్డు నిర్మాణం ప్రారంభం ...
కుమ్రం భీం జయంతి నేడు
ఆదివాసీ నాయకుడు కుమ్రం భీం జయంతి గిరిజన ఉనికి కోసం పోరాటం గోండుల భూస్వామ్యానికి దారి తెరిపించిన పోరాటం కుమ్రం భీం, తెలంగాణలో గిరిజనులకు స్వతంత్రం కోసం పోరాడిన మహానాయకుడు. 22 అక్టోబర్ ...
ఉస్మానియా యూనివర్సిటీ లో కొమరం భీమ్ 123వ జయంతి వేడుకలు
ఉస్మానియా యూనివర్సిటీ లో 123వ కొమరం భీమ్ జయంతి జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొమరం భీమ్ పోరాటం యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగం. ఆదివాసుల అభివృద్ధి కోసం ...
20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయిన మున్సిపల్ కమిషనర్
మున్సిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషు అరెస్టు 20 వేలు లంచం డిమాండ్ 2023 కాంట్రాక్ట్ పనులకు సంబంధిత ఘటనం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన వనపర్తి జిల్లా మున్సిపల్ కమిషనర్ కందికట్ల ...