టెలివిజన్
గురుకుల టీచర్ పోస్టింగ్లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్లో గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ నియామక నిబంధనలు పాటించకపోవడంపై అభ్యర్థుల ఆవేదన హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్లో ఈ రోజు గురుకుల టీచర్ ...
కేదార్నాథ్ను దర్శించుకున్న హీరో మంచు విష్ణు
కేదార్నాథ్ పుణ్యక్షేత్రం దర్శించిన ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ మంచు విష్ణు హీరోగా, డిసెంబర్లో విడుదలకు సిద్ధమైన చిత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించనున్న చిత్రబృందం ‘కన్నప్ప’ చిత్రం యూనిట్ హీరో మంచు విష్ణు సహా ...
పట్టభద్రుల ఓటరు నమోదుకై విస్తృత ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు
నిర్మల్ పట్టణంలో బిజెపి నాయకులు పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రచారం చేస్తున్నారు. MLC ఎన్నికలలో భాగంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. నమోదుకు చివరి తేదీ: నవంబర్ 6. నిర్మల్, అక్టోబర్ 25: ...
ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నిక
ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నికలు రవీంద్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్, జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక. మాధ్యమం: నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ...
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
మాలేగాం ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయం ప్రారంభం మండల విద్యాధికారి ఆర్. విజయ్ కుమార్ పుస్తక పఠన ప్రాముఖ్యతపై వ్యాఖ్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయంగా నిర్మల్ జిల్లా ...
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి – జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల
నిర్మల్ పట్టణంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. 120 యూనిట్ల రక్తం సేకరణకు పాలుపంచుకున్నారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రాణదాతగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం సామాజిక ...
విద్యార్థులు చట్టాలు, పోలీసుల ఆయుధాల గురించి తెలుసుకోవాలి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది. 250 విద్యార్థులు పోలీసుల ఆయుధాలు, చట్టాల గురించి అవగాహన పొందారు. అవినాష్ కుమార్ ఐపిఎస్, విద్యార్థులకు వివిధ పోలీసు ఉపకరణాలు, ...
దళితులపై ఇంత వివక్ష ఎందుకు
అధిష్టానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో పని చేయని వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులా! మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై నారాయణరావు పటేల్ వర్గీయుల మండిపాటు ఎమ్4 న్యూస్ ...
-తండా వాసులు అప్రమత్తంగా ఉండాలి.
-తండా వాసులు అప్రమత్తంగా ఉండాలి. -పశువులు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం. -డిఎఫ్ఓ నాగిని బాను. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 25 సారంగాపూర్: మండలంలోని ...
ధని వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) సారంగాపూర్ : అక్టోబర్ 25 నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం లోని ధని గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎఎంసి ...