టెలివిజన్
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...
: రాయడం… చదవడం వస్తే నీటిపారుదలశాఖలో కొలువు
నీటిపారుదలశాఖలో 1597 లష్కర్లు, 281 హెల్పర్లకు నియామకాలు గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఉద్యోగం కోసం విద్యార్హత అవసరం లేకుండా, గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600 నిరక్షరాస్యులకూ కొలువుల ...
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్ కీలక పోస్టులు దక్కని గుర్తింపు అధిష్టానం పార్టీకి కట్టుబడి చేసిన వారికి పదవీని ఇవ్వాలని డిమాండ్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) ...
కాటారం ప్రభుత్వ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కాటారం ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం. విద్యార్థులు సురక్షిత వాతావరణంలో అభ్యాసం కొనసాగించాలని లైబ్రేరియన్ రాచకట్ల విజయ అభిప్రాయం. తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులకు దారి చూపించేందుకు యాంటీ ...
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్: CM రేవంత్
బాపూ ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్లో గాంధీ విగ్రహం ఏర్పాటు HYDలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ ...
గురుకుల టీచర్ పోస్టింగ్లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్లో గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ నియామక నిబంధనలు పాటించకపోవడంపై అభ్యర్థుల ఆవేదన హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్లో ఈ రోజు గురుకుల టీచర్ ...
కేదార్నాథ్ను దర్శించుకున్న హీరో మంచు విష్ణు
కేదార్నాథ్ పుణ్యక్షేత్రం దర్శించిన ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ మంచు విష్ణు హీరోగా, డిసెంబర్లో విడుదలకు సిద్ధమైన చిత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించనున్న చిత్రబృందం ‘కన్నప్ప’ చిత్రం యూనిట్ హీరో మంచు విష్ణు సహా ...
పట్టభద్రుల ఓటరు నమోదుకై విస్తృత ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు
నిర్మల్ పట్టణంలో బిజెపి నాయకులు పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రచారం చేస్తున్నారు. MLC ఎన్నికలలో భాగంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. నమోదుకు చివరి తేదీ: నవంబర్ 6. నిర్మల్, అక్టోబర్ 25: ...
ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నిక
ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నికలు రవీంద్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్, జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక. మాధ్యమం: నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ...
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి
మాలేగాం ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయం ప్రారంభం మండల విద్యాధికారి ఆర్. విజయ్ కుమార్ పుస్తక పఠన ప్రాముఖ్యతపై వ్యాఖ్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయంగా నిర్మల్ జిల్లా ...