రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు

: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన వాగ్దేవి పాఠశాల విద్యార్థినిలు
తానూర్ మండలంలోని వాగ్దేవి పాఠశాల నుండి రెండు విద్యార్థినిలు ఎంపిక కరాటే పోటీల్లో హుజూర్ నగర్ జిల్లా స్థాయిలో విజయం సాధించారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ...
Read more

కార్పొరేట్ మీడియా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం నడుస్తున్న ఉద్యమం

ప్రజాస్వామ్య రక్షణ కోసం కార్పొరేట్ మీడియా వ్యతిరేక ఉద్యమం
కార్పొరేట్ మీడియా నేరస్తులను మరియు మాఫియా నేతలను ప్రోత్సహిస్తున్నదని మేడా శ్రీనివాస్ ఆరోపణ. జర్నలిజాన్ని కార్పొరేట్ మీడియా రోజువారీ కూలి పనిగా మార్చేస్తున్నదని విమర్శ. ప్రజా మీడియాను ...
Read more

నూజివీడు మండలంలో దావులూరి పద్మావతిపై ఆరోపణలు: హనీ ట్రాప్, మోసాలు

దావులూరి పద్మావతి ఆరోపణలు
దావులూరి పద్మావతి పై 11 కేసులు నమోదు. బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహించిన సమయంలో వివాదాలు. బంగారం, డబ్బు దోచుకోవడంపై ఆరోపణలు. వైసీపీ నాయకుడు కవులూరి యోగి ...
Read more

మరోసారి రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు

గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన అశోక్ నగర్, పోలీసులు అరెస్టు
అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన, పోలీసులు అరెస్టులు. జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్. ఆందోళనకారులను ...
Read more

రిస్క్ తీసుకోకపోతే ఫలితాన్ని సాధించలేం: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో
కాంగ్రెస్ లక్ష్యం తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం. రిస్క్ లేకుండా ఫలితాలు సాధించలేమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాలతో పోటీ చేసే ...
Read more

జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్

జీవో 29 గ్రూప్ 1 పరీక్షలపై బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్
బీ.ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు టోక్రే సుజాత జీవో 29 రద్దు డిమాండ్. గత ప్రభుత్వ జీవో 55 ను బదిలీ చేసిన కాంగ్రెస్ జీవో 29 ...
Read more

నగరంలో 8 మంది పోలీస్ అధికారుల బదిలీ

హైదరాబాద్‌లో 8 మంది పోలీస్ అధికారుల బదిలీ
8 మంది పోలీస్ అధికారులపై బదిలీ నిర్ణయం అశోక్ నగర్ ఉద్రిక్తతలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా చర్యలు గ్రూప్ 1 అభ్యర్థుల ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్ చర్యలు ...
Read more

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం ...
Read more

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి

: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2024
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 ప‌రీక్షా కేంద్రాలు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. ...
Read more

నూతన ఉపాధ్యాయులకు సన్మానం

#TeacherRecognition #Education #M4News
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా: అక్టోబర్ 20 సారంగాపూర్: డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గ్రామ మాజీ సర్పంచ్ సుజాత-నర్సారెడ్డి వారి స్వగృహంలో ఆదివారం సన్మానించారు. ...
Read more