గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటన, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం
నేడు గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. బీఆర్ఎస్ పిలుపుతో తెలంగాణ మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ...
Read more
త్యాగరాయ గాన సభలో సామాజిక సేవకునికి ఘన సన్మానం
డాక్టర్ సాప పండరికి ఘన సన్మానం శాలువాతో సత్కారం చేసిన లోకం కృష్ణయ్య నేషనల్ అవార్డు, గౌరవ డాక్టరేట్ అందజేత : నిర్మల్ జిల్లా సమాజ సేవకుడు ...
Read more
: కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు..!!
తెలంగాణలో కుల గణన సర్వే నవంబర్ మొదట వారంలో ప్రారంభం. 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా సిద్దం, 90 వేల మంది సిబ్బంది అవసరం. సర్వే సమగ్రతకు ...
Read more
GO 29, GO 55 మధ్య తేడా: గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు?
M4News ప్రతినిధి హైదరాబాద్: అక్టోబర్ 19 తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు తదితర సమస్యల కారణంగా ...
Read more
స్థానిక జెవిఎన్ఆర్ హై స్కూల్ శాంతినగర్లో ఘనంగా జిల్లాస్థాయి కళా ఉత్సవ్ కార్యక్రమం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్: అక్టోబర్ 19 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు కళల ...
Read more
గోల్డ్ మాయం చేసిన మేనేజర్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ విశాల్ బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమర్లు ఆందోళన చెందుతూ మనపురం గోల్డ్ ...
Read more
ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
అమరావతి : అక్టోబర్ 19 ఏపీలో ఇంటర్ విద్యా అభ్యసిస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ ఈ రోజున విడుదల చేసింది. 2025 ...
Read more
దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్
దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 19 నిర్మల్ పట్టణంలోని పురాతన, ...
Read more
బాసర త్రిబుల్ ఐటీ వీసీ సమన్వయ సమావేశం: ఉత్తమ బోధనా సేవలు అందించాలి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, ఆర్జీయూకేటీ బాసర పరిపాలన భవనంలో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ...
Read more
బాసర అమ్మవారిని దర్శించుకున్న ఇంచార్జీ ఆర్జీవికేటి నూతన విసి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 19 పవిత్ర పుణ్యక్షేత్రం, చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శనివారం రాజీవ్ గాంధీ శాస్త్ర ...
Read more