వినోదం
శుభవార్త.. రేపు రైతుల ఖాతాల్లోకి రూ.2,000..!!
పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధుల విడుదల అర్హులైన రైతుల ఖాతాలకు రూ.2,000 నగదు జమ రైతులకు సాయంగా ఏడాదికి రూ.6,000 అందించే ప్రణాళిక రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్, ...
నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్ షురూ
ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ ప్రారంభం 10 జట్లు, 2 గ్రూపుల్లో విభజన అక్టోబర్ 6న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ : నేటి నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ...
మాస్టర్ జానీకి మద్యంతర బెయిల్ మంజూరు
డ్యాన్స్ మాస్టర్ జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు. ఫోక్సో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జానీ. జాతీయ అవార్డును స్వీకరించేందుకు బెయిల్ దరఖాస్తు. రంగా రెడ్డి జిల్లా కోర్టు 5 రోజుల పాటు ...
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు
మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ఈడీ నోటీసులు జారీ. హెచ్సిఏకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నోటీసులు. 2020-2023 మధ్య నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ...
గ్రూపు 4 ఫలితాల విడుదల కోసం గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు
గ్రూపు 4 ఫైనల్ ఫలితాల విడుదల కోసం అభ్యర్థుల నిరసన. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పటికీ ఫలితాలు విడుదల చేయని పట్ల అభ్యర్థుల ఆందోళన. గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో నిరసన చేసి, ...
: భైంసా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
భైంసాలో బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు మున్నూరు కాపు మిత్ర మండలి స్వాగతం, సత్కారం గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద బతుకమ్మ ఉత్సవంలో ఎమ్మెల్యే పండుగ శుభాకాంక్షలు భైంసా ...
వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలి 500 రూపాయల బోనస్ ప్రకటించడం ...
టి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు న్యూడెమోక్రసీ అభినందనలు
టి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు న్యూడెమోక్రసీ అభినందనలు నిజామాబాద్ జిల్లా సమస్యలను పరిష్కరించండి మహేష్ కుమార్ గౌడ్ కి న్యూడెమోక్రసీ అభినందనలు నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అవసరమైన ...
కిన్వట్లో గంగా పూజ మహా గంగా హారతి కార్యక్రమం
వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో కిన్వట్లో గంగా పూజ నిర్వహణ నవరాత్రి ఘటస్థాపన ఉత్సవాల సందర్భంగా సత్సంగ ప్రవచన కార్యక్రమం భక్తులకు అన్న ప్రసాద వితరణ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ...
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హీరో నాగార్జున
నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లో వాడుకోవద్దని సూచించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి కొండా సురేఖను కోరారు. సినీ ...