వినోదం
బాసర్ ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జి వీసీగా ఏ గోవర్ధన్ బాధ్యతలు స్వీకరణ
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర్: అక్టోబర్ 17, 2024 బాసర్ ట్రిపుల్ ఐటీకి కొత్త ఇంచార్జి వైస్ చాన్స్లర్గా సీనియర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ...
బాసర నుండి శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 17, 2024 శ్రీ అయ్యప్ప స్వాముల పూజా విధానంలో ముఖ్యమైన 41 రోజుల దీక్షకు నాంది పలుకుతూ, బాసరలో గోదావరి నది తీరంలో మహా పాదయాత్ర ...
ఎంబిబిఎస్ లో సీటు సాధించిన దావ్నే సమైక్య
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 17, 2024 నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన దావ్నే గంగాధర్ కూతురు సమైక్య, NEET పరీక్షలో 22000 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు దక్కించుకున్నారు. ...
: క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా
ఆర్మూర్ క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు. ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజార్చనలో పాలుపంచుకున్నారు. విద్యార్థులకు వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శంగా పాటించాలని సూచన. ఆర్మూర్లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి ...
విశ్వంభర సినిమా విడుదల అయ్యేది అప్పుడే, మెగాస్టార్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాతో కనెక్షన్
విశ్వంభర సినిమా, మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదల తేదీకి ‘జగదేకవీరుడు’ సినిమాకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. హైదరాబాద్: ...
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్-బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్. రాచకొండ సిపీ సుధీర్ బాబుతో భారీ భద్రతా ఏర్పాట్లు. వర్షం కురిసే అవకాశాల మధ్య మ్యాచ్కు అనుకూలమైన పిచ్. హైదరాబాద్: ఉప్పల్ ...
ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిపై దాడి
దసరా సెలవుల్లో హోంవర్క్ అసంపూర్తిగా ఉండటంతో ఉపాధ్యాయుడు దాడి. మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో 10 సంవత్సరాల బాలుడిపై విచక్షణారహిత దాడి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు, ఉపాధ్యాయుడు అదుపులో. కొత్తగూడెం పట్టణంలో ఉన్న ...
: కొండా సురేఖ వివాదంపై మరోసారి స్పందించిన సమంత
సమంత సిటాడెల్ ప్రమోషన్లలో కొండా సురేఖ వివాదంపై మాట్లాడారు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ తనకు మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం వల్లనే సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యం కలిగినట్టు చెప్పారు. సమంత సిటాడెల్ ...
కుప్పకూలిన టీమిండియా: 46 పరుగులకే ఆలౌట్
బెంగళూరు వేదికగా మొదటి టెస్ట్లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ పంత్ 20, జైస్వాల్ 13 మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌట్ న్యూజిలాండ్తో బెంగళూరులో జరిగిన ...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా?
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన తర్వాత జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేసారు. కేంద్రం ఆమోదం తెలిపిన పక్షంలో, జస్టిస్ ...