వినోదం
సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఐదు కోట్ల ఇవ్వాలి: సల్మాన్ కు బెదిరింపులు
హైదరాబాద్: అక్టోబర్ 18 ఇటీవల ఎన్సీపీ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనను అర్ధం చేసుకున్న వెంటనే ముంబై పోలీసులు ...
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్లను త్వరలో ప్రారంభించనున్న రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్: బాణావత్ గోవింద నాయక్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఖానాపూర్: అక్టోబర్ 18 ...
వర్కింగ్ జర్నలిస్టులతో జాగ్రత్త – సుప్రీంకోర్టు
హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, జర్నలిస్టులను కొట్టడం, తిట్టడం వంటి హింసాత్మక చర్యలకు 50,000 రూపాయల జరిమానా మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ నిర్ణయం జర్నలిస్టుల భద్రతకు పునాది ...
ముఖ్యాంశాలు:
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్: మంత్రివర్యుడు కేటీఆర్ నేడు మూసీ నదిపై నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మౌలిక భద్రతా చర్యలపై చర్చించనున్నారు. హైడ్రా నిర్ణయం: ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా ...
2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!
2027 ఫిబ్రవరిలో భారతదేశం మొత్తం ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ ...
విశాఖపట్నం-చైనా అనుసంధానం: బెట్టింగ్ యాప్ ముఠా గుట్టురట్టు
విశాఖపట్నంలో కేంద్రంగా సైబర్ బెట్టింగ్ యాప్ దందా పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం 800 ఖాతాలతో ...
వీఐపీల భద్రతలో కీలక మార్పులు: ఎన్ఎస్జీ కమాండోల ఉపసంహరణ
కేంద్రం వీఐపీల భద్రత విధుల నుంచి ఎన్ఎస్జీ కమాండోలను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. దేశంలో ఉన్న 9 మంది హై-రిస్క్ వీఐపీల భద్రతను సీఆర్పీఎఫ్కు అప్పగించనుంది. నవంబర్ నుండి మార్పులు అమల్లోకి రానున్నాయి. ...
రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్: మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్
భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు. ప్రస్తుతం 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం, నవంబర్ 1నుంచి 60 రోజులకు తగ్గింపు. ఈ మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ...
: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: సిఎస్ శాంతి కుమారి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నారు. 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్ర ...
ముస్తాబైతున్న దండారి ఉత్సవాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా: అక్టోబర్ 17, 2024 ఆదివాసీల పెద్ద పండగ దండారి, గిరిజనుల తీరుప్రత్యేకం, ఈ ఏడాది పండుగ గోండు గూడాల్లో ప్రారంభంకానున్నది. ఇది దేవతలకు అంకితం చేసే ...