వినోదం
వారసంతలో బట్ట సంచులు పంపిణీ.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18 సారంగాపూర్: మండలకేంద్రంలో శుక్రవారం వార సంతలో ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచులు పంపిణీ చేసి మాట్లాడారు ...
వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ జిల్లాకే గర్వకారణం
వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మూడో స్థానం. ప్రశస్తిని రెడ్డి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుపు. నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ 9వ ...
పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు
హైదరాబాద్: అక్టోబర్ 18 కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ...
తెలంగాణ గ్రూప్ -1 వివాదం: సుప్రీంకోర్టుకు చేరింది!
హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది, దీనిపై అభ్యర్థనలు ఇంకా ...
రిలయన్స్, ఎయిర్టెల్కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్: ఇక సిమ్ లేకుండానే కాల్స్!
‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 08, 2024 గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్తో కలిసి బీఎస్ఎన్ఎల్ కొత్త సేవలను అందుబాటులోకి ...
దారుణం.. మృత ఆడ శిశువును వదిలేసి వెళ్లిన మహిళ
తేదీ: 18.10.2024 ప్రతినిధి: TG కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన ఉన్న మహిళల మరుగుదొడ్ల వద్ద, అబార్షన్ అనంతరం మృత ...
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...
ప్రధానోపాధ్యాయులు సేవలు మరవలేనివి: బిజెవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్
ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ వీడ్కోలు సన్మానం. పాఠశాల అభివృద్ధిలో ఆయన కృషి. రహదారి లేకపోయినా, విద్యార్థులకు విద్య బోధనలో సమర్థత. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా ...
సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
సోయా పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. 4892 మద్దతు ధరతో 12% తేమ ఉన్న పంటను రైతులు అమ్మాలి. ప్రభుత్వ మద్దతు ధరను ఎకరానికి 6 క్వింటాలుగా నిర్ధారించారు. క్వింటాల సంఖ్య పెంచేందుకు ...