వినోదం
నూజివీడు మండలంలో దావులూరి పద్మావతిపై ఆరోపణలు: హనీ ట్రాప్, మోసాలు
దావులూరి పద్మావతి పై 11 కేసులు నమోదు. బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వహించిన సమయంలో వివాదాలు. బంగారం, డబ్బు దోచుకోవడంపై ఆరోపణలు. వైసీపీ నాయకుడు కవులూరి యోగి మధ్య నడుస్తున్న ఆరోపణలు. నూజివీడు ...
మరోసారి రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు
అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన, పోలీసులు అరెస్టులు. జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్. ఆందోళనకారులను అరెస్టు చేసి వివిధ పోలీస్ ...
రిస్క్ తీసుకోకపోతే ఫలితాన్ని సాధించలేం: సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లక్ష్యం తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం. రిస్క్ లేకుండా ఫలితాలు సాధించలేమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరాలతో పోటీ చేసే రోల్ మోడల్గా మార్చాలన్న ప్రణాళిక. ...
జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్
బీ.ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు టోక్రే సుజాత జీవో 29 రద్దు డిమాండ్. గత ప్రభుత్వ జీవో 55 ను బదిలీ చేసిన కాంగ్రెస్ జీవో 29 పై అభ్యంతరాలు. బీసీ, ఎస్సీ, ...
నగరంలో 8 మంది పోలీస్ అధికారుల బదిలీ
8 మంది పోలీస్ అధికారులపై బదిలీ నిర్ణయం అశోక్ నగర్ ఉద్రిక్తతలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా చర్యలు గ్రూప్ 1 అభ్యర్థుల ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్ చర్యలు హైదరాబాద్ నగరంలో 8 మంది ...
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ...
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...
నూతన ఉపాధ్యాయులకు సన్మానం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా: అక్టోబర్ 20 సారంగాపూర్: డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గ్రామ మాజీ సర్పంచ్ సుజాత-నర్సారెడ్డి వారి స్వగృహంలో ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందే ...
గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటన, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం
నేడు గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. బీఆర్ఎస్ పిలుపుతో తెలంగాణ మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ...
త్యాగరాయ గాన సభలో సామాజిక సేవకునికి ఘన సన్మానం
డాక్టర్ సాప పండరికి ఘన సన్మానం శాలువాతో సత్కారం చేసిన లోకం కృష్ణయ్య నేషనల్ అవార్డు, గౌరవ డాక్టరేట్ అందజేత : నిర్మల్ జిల్లా సమాజ సేవకుడు డాక్టర్ సాప పండరికి, త్యాగరాయ ...