వినోదం
కశ్మీర్ లో మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు
హైదరాబాద్, అక్టోబర్ 21: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒక ప్రైవేట్ ...
నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
Supreme Court: సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ జరగనుంది. అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో అభ్యర్థులు, రిజర్వేషన్ల అమలులో తెలంగాణ ప్రభుత్వం ...
పోలీస్ అమరవీరుల దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: ఘనంగా నిర్వహణకు సిద్ధం
అక్టోబర్ 21: అమరవీరుల సంస్మరణ దినోత్సవం లడక్లో 1959లో వీర మరణం పొందిన 11 జవాన్ల స్మరణ పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహణ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ...
Group 1: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. కీలక భద్రతా చర్యలు!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు 31,382 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవ్వనున్నారు సుప్రీం కోర్టులో పరీక్ష వాయిదా వివాదంపై ...
: Group 1 Mains Exams: అభ్యర్థులకు కీలక అలెర్ట్.. పరీక్షల మార్గదర్శకాలు!
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు 31,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు 46 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు బయోమెట్రిక్ హాజరు, ...
కులగణనపై పబ్లిక్ అవగాహన కల్పించండి: బీసీ కమిషన్ సూచన
కులగణనపై బీసీ కమిషన్ కు మేధావుల సూచన సర్వేలో అడిగే ప్రశ్నలపై పబ్లిక్ అవగాహన సృష్టించాలని ప్రొఫెసర్లు, నేతలు అభిప్రాయాలు బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు కులగణన డేటా ప్రాముఖ్యత హైదరాబాద్లో జరిగిన ...
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే
అక్టోబర్ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 25 ముహూర్తాలు పెళ్లి చేసుకోవడానికి ఈ మూడు నెలల్లో అనుకూలమైన ముహూర్తాలు ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ ...
ఈ నెల 25 న శ్రీ పొచ్చమ్మ ఆలయంలో మహా అన్నదాన ప్రసాద వితరణ
దుర్గామాత వీడ్కోలు నిమ్మజనం సందర్భంగా మహా అన్నదానం శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహణ భక్తులను అధిక సంఖ్యలో పాల్గొనడానికి ఆహ్వానం నిర్మల్ జిల్లా మహిషా పట్టణంలోని శ్రీ పోచమ్మ ఆలయంలో ఈ ...
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థుల పట్ల పాఠశాల బోధనపై దృష్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, సమయపాలన ప్రాధాన్యత ముధోల్ లో జరిగిన కార్యక్రమంలో టీం భైంసా డివిజన్ కన్వీనర్ ధర్మాజీ చందనే ...
“నన్ను చంపితే స్వర్గానికి, వారు నరకానికి పోతారు” – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
కేఏ పాల్ పై ముప్పు ఉన్నట్లు ఆరోపణలు. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల పాలనపై విమర్శలు. తనకు భద్రత కోరుతూ ప్రధాని మోడీ, అమిత్ షాలకు లేఖ రాసిన పాల్. ప్రజాశాంతి ...