వినోదం
విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి: పిడిఎస్
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్: అక్టోబర్ 22 విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ మరియు స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు సింగారి వెంకటేష్ అన్నారు. పి.డి.ఎస్. యు 50వ ...
కామన్ పల్లి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రామ కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం మాల-నేతకాని ఉప కులాల సమావేశం జనుగురూ లచ్చన్న మునిగేల శ్రీనివాస్ అధ్యక్షతన కామన్ పల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ ...
కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్న చేపూర్ గ్రామస్తులు
M4 న్యూస్ (ప్రతినిధి) , ఆర్మూర్, అక్టోబర్ 22, 2024: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసీ నాయకుడు కొమురం భీమ్ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ...
అభయ పై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: ఐఎఫ్టియు దాసు
కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై హత్యాచారం నిందితుల కఠిన శిక్షను డిమాండ్ చేసిన ఐఎఫ్టియు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై ...
ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్, అక్టోబర్ 22, 2024: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ్మ బొజ్జు పటేల్ గారిపై ఉద్దేశపూర్వకంగా ...
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024: పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ...
మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 22, 2024: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామ ప్రజలు, ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందించాలని కోరుతూ మంగళవారం ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ...
వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున
అనంతపురం, అక్టోబర్ 22, 2024: అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సాంకేతిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విపరీత పరిస్థితుల్లో సినీ ...
యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
ఉత్తరప్రదేశ్లో బులంద్షహర్లో ఘోర సిలిండర్ పేలుడు ఐదు మంది ఒకే కుటుంబానికి చెందినవారు మృతి 18-19 మందిని ఇంట్లో ఉంచినట్లు సమాచారం ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగిన సిలిండర్ పేలుడు ఘటనలో ఐదుగురు ...