వినోదం
తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అనంతపురం జిల్లా ముంపుకు గురైంది వాతావరణ శాఖ రెండు రోజులు వర్షాల హెచ్చరిక తెలుగు రాష్ట్రాలు అక్టోబర్ 3వ వారంలో భారీ వర్షాలతో బాధపడుతున్నాయి. ...
కులగణనపై సర్కార్ నజర్: స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా
తెలంగాణ ప్రభుత్వం కులగణన ప్రక్రియకు BC కమిషన్, ప్లానింగ్ బోర్డుతో కసరత్తు 55 ప్రశ్నలతో ఇంటింటి సర్వే ప్రొఫార్మా సిద్ధం ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల నియామకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన ...
బాసర త్రిబుల్ ఐటీ నూతన వీసీని స్వాగతించిన అధ్యాపక సంఘం
RGUKT బాసర నూతన వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ నియామకం టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతల పుష్పగుచ్చం తో స్వాగతం వీసీతో సమావేశంలో అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ బాసర RGUKT నూతన ...
వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్
వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ధపల్లి జిల్లా మంథని మండలంలో వినతిపత్రం సమర్పణ అక్రిడిటేషన్ లేకుండానే అన్ని పత్రికల జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్న డిమాండ్ డి జె ఎఫ్ యూనియన్ ...
నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’
భైంసా సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహణ 75 ద్విచక్ర వాహనాలు సీజ్, భద్రతా నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పింపు సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా భద్రత పెంపు ప్రజల ...
: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్న కలెక్టర్ ఆదేశాలు. మంజులాపూర్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన. ప్రభుత్వ భూముల సంరక్షణ, చెరువుల, కాలువల హద్దుల గుర్తింపు పట్ల దృష్టి. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ...
డిగ్రీ కళాశాల ప్రారంభం: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్, అక్టోబర్ 22 ముధోల్ మండలంలో మంగళవారం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ...
కోమరం భీమ్కు నివాళి: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
కొమరం భీమ్ జయంతి సందర్బంగా నివాళులర్పింపు భీమ్ పోరాట స్ఫూర్తి ఉద్యమంలో భీమ్ యొక్క కృషి నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ ప్రాంతంలో, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ...
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి.
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. -ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 22 సారంగాపూర్: విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా ఇంటర్మీడియెట్ ...
ఆర్జీయూకేటీ నూతన వీసీని కలిసిన అధ్యాపక సంఘం
ఆర్జీయూకేటీ నూతన వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ స్వాగతం ప్రొఫెసర్ గోవర్ధన్ యొక్క నియామకం విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలన్న లక్ష్యం అధ్యాపకుల భాగస్వామ్యం ఆర్జీయూకేటీ బాసరకు కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ...