వినోదం
నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్టోబర్ 24న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. గవర్నర్కు జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ ...
అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
హైదరాబాద్: అక్టోబర్ 24 భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి ...
మళ్లీ రోడ్డెక్కిన పోలీసు భార్యలు: సంఘీభావం తెలిపిన కేటీఆర్
నిజామాబాద్లో 44 జాతీయ రహదారిపై కానిస్టేబుల్ భార్యల నిరసన. భర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన పోలీసు భార్యలు. పోరుబాటలో ఉన్న కేటీఆర్ను అడ్డుకొని న్యాయం కోరిన వారు. అసెంబ్లీలో చర్చించాలని ...
: చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన జానీ మాస్టర్కు హైకోర్టు బెయిల్ మంజూరు. లేడీ కొరియోగ్రాఫర్పై ఆరోపణలతో నార్సింగి పోలీసులు అరెస్టు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు. చంచల్ గూడ ...
బాలికపై కాజీపేట సీఐ అత్యాచార యత్నం
M4న్యూస్ ప్రతినిధి* వరంగల్ జిల్లా: అక్టోబర్24 కంచే సేను మేస్తే అనే చందంగా ఉంది పోలీసుల వ్యవహారం వరంగల్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలిక తో ఓ ...
విద్యుత్ శాఖ పొలం బాట
దండేపల్లి మండలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం. ట్రాన్స్కో ఏఈ బాపు, సబ్ ఇంజనీర్ సాయి కృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు విద్యుత్ వినియోగం, జాగ్రత్తల గురించి అవగాహన. ...
చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!
జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...
PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్పింగ్ భేటీ.. కీలక చర్చలు..!!
రష్యాలోని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జీ జిన్పింగ్ సమావేశం. 2019 తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు వివాదం, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 2014-2019 మధ్య 18 సార్లు ...
నిబద్ధతకు పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్టానం
శింది ఆనందరావు పటేల్ను బైంసా ఏఎంసీ చైర్మన్గా నియమించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నందుకు గుర్తింపు. భైంసా మార్కెట్ కమిటీకి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్, ...
విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్
ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దని ఎండి సజ్జనార్ సూచించారు. విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ...