వినోదం
ధని వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) సారంగాపూర్ : అక్టోబర్ 25 నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం లోని ధని గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎఎంసి ...
హైడ్రా పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 25 హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేదల ఉసురు కాంగ్రెస్ ...
Morning Top News తీరం దాటిన దానా తుఫాన్
ఒడిశాలో భారీ వర్షాలు, ప్రజల జీవితం ప్రతిస్పందనలో. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై త్వరలో సబ్కమిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చర్యలు మరియు పరిష్కారాలపై దృష్టి. కాళేశ్వరంపై కొనసాగుతున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణ ...
బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గడం గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గింది, 24 ...
పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయ విశేషాలు
గుంటూరు జిల్లా పెదకాకానిలో వెలసిన అతి పురాతన చారిత్రక దేవాలయం భక్తుల కోరిన కోర్కెలను తీర్చే స్వామివారి మహిమ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకృష్ణదేవరాయల అనుమతి కొత్త దంపతులకు సంతాన యోగం కలిగించే పవిత్ర ...
భారత ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం రాష్ట్రపతి ఆమోదం తెలిపింది నవంబర్ 11, 2024న ప్రమాణస్వీకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...
కులగణనపై సర్కార్ నజర్.. స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా..!!
ఎమ్మ్4 న్యూస్ (ప్రతినిధి) తెలంగాణ : అక్టోబర్ 23, 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణన ప్రక్రియకు బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ...
ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ ఢిల్లీలో ఎమ్మెస్సీ విద్యార్థి ఆత్మహత్య హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఢిల్లీలోని ఐఐటీకి చెందిన యాష్ అనే ఎమ్మెస్సీ రెండో ...
గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు!
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, గాజా పునర్నిర్మాణానికి 350 ఏళ్లు అవసరమని అంచనా. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులను తిరిగి పొందడం కష్టం. 2007-22 సంవత్సరాల మధ్య గాజా సగటు వృద్ధి ...
ఎస్సారెస్పీ గేట్ల మూసివేత
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.0 అడుగుల వద్ద ఉంది. డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి సమాచారం అందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ...