వినోదం

ముధోల్-తానూర్ ట్రస్మా ఎన్నికల సందర్భంలో కక్షిగా ఉన్న సభ్యులు

ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నిక

ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నికలు రవీంద్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడ్డాయి. అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్, జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక. మాధ్యమం: నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ...

ముధోల్ మండలంలో ఆదర్శ గ్రంథాలయ ప్రారంభోత్సవం.

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

విద్యార్థులు పుస్తకాలు చదవాలని ముధోల్ ఎంపీడీవో శివకుమార్ సూచించారు. ఆదర్శ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ముధోల్ ఎంపీడీవో శివకుమార్, విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం ...

మాలేగాం ప్రాథమిక పాఠశాల ఆదర్శ గ్రంథాలయం ప్రారంభోత్సవం

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి

మాలేగాం ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయం ప్రారంభం మండల విద్యాధికారి ఆర్. విజయ్ కుమార్ పుస్తక పఠన ప్రాముఖ్యతపై వ్యాఖ్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయంగా  నిర్మల్ జిల్లా ...

లింబా గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం

: కుంటాల మండలంలో ఓటరు నమోదు కార్యక్రమం

కుంటాల మండలంలోని లింబా (బి) గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమం. ఎన్నికల కన్వీనర్ సాయి సూర్య వంశీ ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు. మహిళా పట్టభద్రులకు ప్రత్యేక అవగాహన అందించడం.   ...

మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంబాదాస్ పవార్ సన్మానం

మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం

తానూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. మౌలా భైంసా మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమితులైన అంబాదాస్ పవార్‌కు సన్మానం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలాధ్యక్షుడు హున్గూందే పూండ్లిక్ తదితరులు పాల్గొన్నారు.   ...

మెగా రక్త దాన శిబిరంలో డాక్టర్ జానకి షర్మిల మరియు రక్త దాతలు

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి – జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల

నిర్మల్ పట్టణంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. 120 యూనిట్ల రక్తం సేకరణకు పాలుపంచుకున్నారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రాణదాతగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం సామాజిక ...

విద్యార్థులు పోలీసుల ఆయుధాల గురించి తెలుసుకుంటున్న దృశ్యం

విద్యార్థులు చట్టాలు, పోలీసుల ఆయుధాల గురించి తెలుసుకోవాలి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది. 250 విద్యార్థులు పోలీసుల ఆయుధాలు, చట్టాల గురించి అవగాహన పొందారు. అవినాష్ కుమార్ ఐపిఎస్, విద్యార్థులకు వివిధ పోలీసు ఉపకరణాలు, ...

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఫణి కుమార్

హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి న్యాయం – బాసర ట్రిపుల్ ఐటీకీ సర్టిఫికెట్ల సత్వర పంపిణీ ఆదేశం

    ఎమ్4 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్, నిర్మల్, అక్టోబర్ 25 హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సామల ఫణి కుమార్‌కు ఎట్టకేలకు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఫణి ...

#దళితహక్కులు #కాంగ్రెస్ #నిర్మల్

దళితులపై ఇంత వివక్ష ఎందుకు

అధిష్టానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో పని చేయని వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులా! మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై నారాయణరావు పటేల్ వర్గీయుల మండిపాటు ఎమ్4 న్యూస్ ...

Alt Name: చిరుత దాడి, అడెల్లి

-తండా వాసులు అప్రమత్తంగా ఉండాలి.

-తండా వాసులు అప్రమత్తంగా ఉండాలి. -పశువులు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం. -డిఎఫ్ఓ నాగిని బాను. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 25 సారంగాపూర్: మండలంలోని ...