వినోదం
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్ కీలక పోస్టులు దక్కని గుర్తింపు అధిష్టానం పార్టీకి కట్టుబడి చేసిన వారికి పదవీని ఇవ్వాలని డిమాండ్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) ...
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు
మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ ఇక లేరు అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 డిసిసి అధ్యక్షునితోపాటు పలు ...
కాటారం ప్రభుత్వ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కాటారం ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం. విద్యార్థులు సురక్షిత వాతావరణంలో అభ్యాసం కొనసాగించాలని లైబ్రేరియన్ రాచకట్ల విజయ అభిప్రాయం. తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులకు దారి చూపించేందుకు యాంటీ ...
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్: CM రేవంత్
బాపూ ఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్లో గాంధీ విగ్రహం ఏర్పాటు HYDలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ ...
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: సిపి అభిషేక్ మహంతి
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ నిర్వహణ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కమిషనర్ అభిషేక్ మహంతి ప్రధాన వ్యాఖ్యలు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలో అధిక సంఖ్యలో పోలీసు ...
: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల పర్యటనలో కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు ఉచిత విద్యుత్తు తిప్పికొడతారనే ఆరోపణలు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ ...
గురుకుల టీచర్ పోస్టింగ్లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్లో గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ నియామక నిబంధనలు పాటించకపోవడంపై అభ్యర్థుల ఆవేదన హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్లో ఈ రోజు గురుకుల టీచర్ ...
కాంగ్రెస్ లో అసలు ఎం జరుగుతుంది
జెండా మోసిన వారికి పంగ నామాలేనా!. పని చేసిన వారికీ పదవులు దక్కవా ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 26 కష్ట కాలం లో ఉన్నవారికి ఇదేనా ...
కేదార్నాథ్ను దర్శించుకున్న హీరో మంచు విష్ణు
కేదార్నాథ్ పుణ్యక్షేత్రం దర్శించిన ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ మంచు విష్ణు హీరోగా, డిసెంబర్లో విడుదలకు సిద్ధమైన చిత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించనున్న చిత్రబృందం ‘కన్నప్ప’ చిత్రం యూనిట్ హీరో మంచు విష్ణు సహా ...
పట్టభద్రుల ఓటరు నమోదుకై విస్తృత ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు
నిర్మల్ పట్టణంలో బిజెపి నాయకులు పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రచారం చేస్తున్నారు. MLC ఎన్నికలలో భాగంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. నమోదుకు చివరి తేదీ: నవంబర్ 6. నిర్మల్, అక్టోబర్ 25: ...