వినోదం
అర్ధరాత్రి బాలికల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు?*
*అర్ధరాత్రి బాలికల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు?* ఎమ్4 న్యూస్ ప్రతినిధి* భూపాలపల్లి జిల్లా అక్టోబర్27 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో దారుణ సంఘటన చోటుచేసుకుం ది, బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు ...
39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓*
*39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్ :అక్టోబర్ 27 తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాం శంగా మారాయి. రాష్ట్రవ్యా ప్తంగా ...
అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్.
అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27 సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని ఆదివారం జిల్లా ...
పరిహారం…. ఫలహారం
నష్టపరిహారంలో అవినీతి ఆరోపణలు. అనర్హులకు నష్టపరిహారం అందించడంపై రైతుల ఆందోళన. ఎప్పటికీ గ్రామాల్లో తిరగని ఏఈఓలు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందకపోవడం వివాదాస్పదం. వైరా మండలంలో పంట నష్టపరిహారంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ...
నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం
సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందస్తు సర్వే ప్రాజెక్టు పూర్తయితే కేవలం 4 గంటల్లో విశాఖపట్నానికి చేరుకోగలగడం భారతీయ రైల్వే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని ...
గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం
గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆధిపత్యం, నిధుల అడ్డంకులు. అన్ని పంచాయతీ అధికారాలను ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’కి మళ్లింపు. పంచాయతీల ఆదాయ వనరులు, అనుమతుల ఫీజులలో కోత. ప్రజలపై అధిక పన్నుల భారం, ...
రోజుకు రూ.50 పెట్టి రూ.35 లక్షలు పొందొచ్చు
భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేక పథకం. రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే 80 ఏళ్ల వయసులో రూ.35 లక్షల రాబడి. ఈ పథకంలో 19-59 సంవత్సరాల వయసున్న ...
కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెండ్. ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ కూడా సస్పెండ్. ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు. ...
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం
ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...
President Murmu: దేశాభివృద్ధికి గిరిజన సంఘాల భాగస్వామ్యం కీలకం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛత్తీస్గఢ్లో ఐఐటి భిలారు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గిరిజన సంఘాల సహకారం దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఐఐటి భిలారు ప్రస్తుత సాంకేతికతలతో భారత్కు కీర్తిని తెస్తుందని ముర్ము ఆశాభావం ...