వినోదం
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 28 సారంగాపూర్: మండలంలోని చించోలి(బి)గ్రామానికి చెందిన రేని రాజు(32) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ...
ఓపెన్ కాని సీసీఐ సెంటర్లు: ప్రైవేట్ వైపు పత్తి రైతులు
ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర కంటే రూ. 1,000 నుంచి రూ. 1,200 తక్కువ చెల్లిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారాలకు తప్పనిసరి పరిస్థితిలో ...
కుల గణనకు రెడీ..!! వచ్చే నెల 4 నుంచి ఇంటింటి సర్వే
నేడు హైదరాబాద్లో మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ జిల్లా నుంచి సీపీవోతోపాటు ఐదుగురు ట్రెయినర్లకు పిలుపు 1400 మంది ఎమ్యూనేటర్ల నియామకానికి అవకాశం 150 కుటుంబాలకు ఒక ఎమ్యూనేటర్ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది ...
స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం 67 వారాలకు చేరుకుంది
జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం ఆలయ పరిసరాల్లో శుభ్రత మరియు రోడ్లకు ఇరువైపుల రాళ్ళ తొలగింపు పిచ్చిమొక్కలు, మురుగు కాల్వల శుభ్రపరిచే కార్యక్రమం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి ...
పదవి విరమణ పొందిన పోస్ట్ మెన్ గాజుల బుమన్నను బీజేపీ జిల్లా ప్రతినిధులు సన్మానించారు
40 ఏళ్ల సేవల అనంతరం గాజుల బుమన్న పదవీవిరమణ బీజేపీ ప్రతినిధుల ద్వారా శాలువాతో సన్మానం బుమన్న అంకితభావంతో ప్రజలకందించిన సేవలు ప్రశంసనీయం అర్ముర్ పోస్ట్ మెన్ గాజుల బుమన్న 40 ఏళ్ల ...
రాజ్యసభ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్
జిడ్డు సుభాష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను కలిశారు. అమావారి ప్రసాదంతో వారిని సత్కరించారు. బాసర అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు. బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ ...
రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన ప్రభుత్వం చేత పట్టించుకోకపోవడం పై ప్రజల ఆగ్రహం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై ప్రజల నమ్మకం తగ్గింది రాజమండ్రి ...
ఇక ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు?
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు హైదరాబాద్లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం 31 ప్రాంతాల నుంచి డెలివరీ, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ...
ఆగమైతున్న తెలంగాణ.. అన్ని వర్గాల ఆందోళన
రేవంత్ సర్కార్ పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు కానిస్టేబుల్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు తెలంగాణలో రేవంత్ సర్కార్ పట్ల ప్రజల నుంచి ...
తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు
బీసీ కమిషన్ కులగణన కోసం పర్యటనలు ప్రారంభం ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు కట్టుకట్టేందుకు చర్యలు ప్రజల సూచనలు తీసుకోవడం ద్వారా రిజర్వేషన్లను ఫైనల్ చేయనున్నది తెలంగాణలో బీసీ కమిషన్ రేపటి నుంచి కులగణన ...