ఈనెల 16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు
ఏపీ ప్రభుత్వం ఇంటర్ కాలేజీల సమయాల్లో మార్పులు. ప్రస్తుత టైమింగ్: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. మార్చిన టైమింగ్: అక్టోబర్ 16 ...
Read more
గట్టు మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: అక్టోబర్ 11, 2024 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గట్టు మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పూజలు నిర్వహించి ...
Read more
భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా నివాళి
విద్యలో భారతీయ మూలాలను కలగలిపిన నానాజీ దేశ్ ముఖ్ శ్రీ సరస్వతీ శిశుమందిరాలను స్థాపించి సదాచారం, సంస్కారం విద్యార్థులకు అందించిన వేదాంతి గ్రామీణ అభివృద్ధి, సస్యశ్యామల నేలల ...
Read more
సనాతన ధర్మ సేవా సమితి మొదటి వార్షికోత్సవం – భక్తుల భాగస్వామ్యం కోరుకుంటున్న సమితి
సనాతన ధర్మ సేవా సమితి మొదటి వార్షికోత్సవం ఆదిలాబాద్ జిల్లా మాదాపూర్ గ్రామంలో రామ్ మందిర్ ప్రాంగణంలో కార్యక్రమం ప్రముఖ పూజా కార్యక్రమాలకు శ్రీ నారాయణ్ మహారాజ్ ...
Read more
పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించటమే లక్ష్యం – బాసర ఎంఈవో జి. మైసాజీ
బాసర ఎంఈవో జి. మైసాజీ ప్రదర్శించిన కృషి పేద విద్యార్థులకు మెరుగైన విద్య లక్ష్యంగా మైసాజీ మాటలు బాసరలో నూతన ఎంఈవో కార్యాలయం ప్రారంభం బాసర మండల ...
Read more
ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్ సీట్లు
సిద్ధిపేటకు చెందిన కొంక దంపతుల నలుగురు కుమార్తెలకు ఎంబీబీఎస్ సీట్లు. మమత, మాధవి, రోహిణి, రోషిణి MBBS సీట్లు పొందినట్లు తెలిపారు. జిల్లా మెడికల్ కాలేజీ వల్ల ...
Read more
: 12న దుర్గామాత మహా పూజ కార్యక్రమం
12న నవమి దుర్గామాత మహా పూజ కార్యక్రమం. భైంసా శ్రీ పోచమ్మ మహాలక్ష్మి మందిరంలో జరుగుతుంది హిందూ బంధువులను పూజలో పాల్గొనాలని ఆహ్వానం భైంసా: అక్టోబర్ 10న ...
Read more
సద్దుల బతుకమ్మ సందడికి ముస్తాబైన తెలంగాణ
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు. సుమారు 10వేల మంది మహిళల ర్యాలీతో బతుకమ్మ ...
Read more
దివికేగిన మానవతవాది రతన్ టాటా కు అశ్రునివాళి
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) ముంబైలో కన్నుమూశారు. మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖుల సమీక్షలు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాహుల్ గాంధీ, సీఎం ...
Read more