సినిమాలు
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు గడువు: ఈనెల 31 ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులు గతంలో అప్లై చేసుకున్నవారు రెన్యువల్ చేసుకోవచ్చు ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ విద్యార్థులు: 59,355 మంది ...
చంద్రబాబును ఆహ్వానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబును తన కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి శుభలేఖ అందజేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే, మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ ...
నిత్య కళ్యాణం.. దగాతోరణం
కోటీశ్వరుడిగా భ్రమింపజేసి పెళ్లి పేరుతో వందల మంది చీటింగ్. పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు, 100 ఎకరాల భూమి, ఇస్రో ఉద్యోగాల మాయ కథలు. మహిళల ప్రలోభపాటు కోసం మ్యాట్రిమోనీ సైట్ల వాడకం. ...
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన అటవీ శాఖ కార్యాలయ భవనాల ప్రారంభం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ప్రజా సంక్షేమమే రాష్ట్ర ...
సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్: అక్టోబర్ 07 సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 42,000 మంది కార్మికులకు లాభాల్లో భాగంగా బోనస్ చెక్కులు ...
అక్టోబర్ నెల నుంచే పెళ్లి పండుగల హంగామా
హైదరాబాద్: అక్టోబర్ 07 ఈ నెల నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ప్రారంభమవుతున్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ...
జానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్
జానీ మాస్టర్పై మధ్యంతర బెయిల్ రద్దు కోసం రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ 10న కోర్టులో హాజరు కావాలని జానీ మాస్టర్కు ఆదేశం పోక్సో కేసు కారణంగా జాతీయ అవార్డు రద్దు ...
బిగ్బాస్ సీజన్-8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
బిగ్బాస్ సీజన్-8లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆదిత్య ఓం మరియు నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వెళ్లారు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హరితేజ, ...
శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం
బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...