సినిమాలు

amannaah Bhatia ED Investigation

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...

Alt Name: శబరిమల ప్రధాన పూజారి

శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ ఎంపిక

తేదీ: 18.10.2024 ప్రతినిధి: AP&TG శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపికయ్యారు. కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయంలో లాటరీ పద్ధతిలో 40మంది పూజారుల నుంచి ప్రధాన ...

e Alt Name: రాంనగర్ పాఠశాల ఉపాధ్యాయుని సన్మాన

ప్రధానోపాధ్యాయులు సేవలు మరవలేనివి: బిజెవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్

ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ వీడ్కోలు సన్మానం. పాఠశాల అభివృద్ధిలో ఆయన కృషి. రహదారి లేకపోయినా, విద్యార్థులకు విద్య బోధనలో సమర్థత.  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా ...

Soyabean Procurement Center Inauguration by MLA Pawar Ramarao Patel

సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

సోయా పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. 4892 మద్దతు ధరతో 12% తేమ ఉన్న పంటను రైతులు అమ్మాలి. ప్రభుత్వ మద్దతు ధరను ఎకరానికి 6 క్వింటాలుగా నిర్ధారించారు. క్వింటాల సంఖ్య పెంచేందుకు ...

Salman_Khan_Threats

సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఐదు కోట్ల ఇవ్వాలి: సల్మాన్ కు బెదిరింపులు

హైదరాబాద్: అక్టోబర్ 18 ఇటీవల ఎన్సీపీ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనను అర్ధం చేసుకున్న వెంటనే ముంబై పోలీసులు ...

Congress_Government_Election_Promises

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఇందిరమ్మ ఇండ్లను త్వరలో ప్రారంభించనున్న రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్: బాణావత్ గోవింద నాయక్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఖానాపూర్: అక్టోబర్ 18 ...

Supreme_Court_Journalist_Safety

వర్కింగ్ జర్నలిస్టులతో జాగ్రత్త – సుప్రీంకోర్టు

హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, జర్నలిస్టులను కొట్టడం, తిట్టడం వంటి హింసాత్మక చర్యలకు 50,000 రూపాయల జరిమానా మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ నిర్ణయం జర్నలిస్టుల భద్రతకు పునాది ...

తెలంగాణ తాజా సంఘటనలు

ముఖ్యాంశాలు:

మూసీపై కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్: మంత్రివర్యుడు కేటీఆర్‌ నేడు మూసీ నదిపై నిర్వహించనున్న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో మౌలిక భద్రతా చర్యలపై చర్చించనున్నారు. హైడ్రా నిర్ణయం: ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా ...

జమిలీ ఎన్నికలు 2027

2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!

2027 ఫిబ్రవరిలో భారతదేశం మొత్తం ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ ...

విశాఖ బెట్టింగ్ యాప్ స్కామ్

విశాఖపట్నం-చైనా అనుసంధానం: బెట్టింగ్ యాప్ ముఠా గుట్టురట్టు

విశాఖపట్నంలో కేంద్రంగా సైబర్ బెట్టింగ్ యాప్ దందా పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం 800 ఖాతాలతో ...