సినిమాలు
డిగ్రీ కళాశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
ముధోల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు. విద్యార్థుల కోసం శుభ్రతా చర్యలు కూడా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా ముధోల్లో కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ డిగ్రీ ...
గాన కోకిల అంజలి గడ్పాలెకు ఘన సన్మానం
ముధోల్కు చెందిన అంజలి గడ్పాలె సెమి ఫైనల్స్కు చేరిన మీ హోనార్ చోటే వస్తాద్ కార్యక్రమం. గ్రామస్తులు, ప్రముఖులు అంజలికి ఘన సన్మానం. గ్రామీణ విద్యార్థిని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం గర్వకారణం. ...
బిగ్బాస్ గంగవ్వపై కేసు నమోదు
బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో కారణంగా ఆరోపణలు. వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘన కారణంగా కేసు నమోదైనది. బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వ, ...
భార్యపై కత్తితో భర్త దాడి
నిర్మల్లో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. నవనీత, డయాగ్నో సెంటర్లో పనిచేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవనీతను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ...
అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
హైదరాబాద్: అక్టోబర్ 24 భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి ...
: చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన జానీ మాస్టర్కు హైకోర్టు బెయిల్ మంజూరు. లేడీ కొరియోగ్రాఫర్పై ఆరోపణలతో నార్సింగి పోలీసులు అరెస్టు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు. చంచల్ గూడ ...
చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!
జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...
PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్పింగ్ భేటీ.. కీలక చర్చలు..!!
రష్యాలోని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జీ జిన్పింగ్ సమావేశం. 2019 తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు వివాదం, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 2014-2019 మధ్య 18 సార్లు ...
నిబద్ధతకు పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్టానం
శింది ఆనందరావు పటేల్ను బైంసా ఏఎంసీ చైర్మన్గా నియమించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నందుకు గుర్తింపు. భైంసా మార్కెట్ కమిటీకి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్, ...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పునఃప్రారంభం
కమిషన్ విచారణ నేటి నుండి ప్రారంభం ఇంజనీర్లు, అధికారుల విచారణ ఫైనల్ రిపోర్ట్ అందజేయాలని విజిలెన్స్ డీజీకి ఆదేశాలు 29వ తేదీ వరకు విచారణ కొనసాగింపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ...