సినిమాలు
ఇండియాన్ ఓవర్సిస్ బ్యాంకును సందర్శించిన డిగ్రీ విద్యార్థులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బ్యాంకును సందర్శించడం బ్యాంకింగ్ ప్రక్రియలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు నిర్మల్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య విభాగం, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులు ...
ఓపెన్ కాని సీసీఐ సెంటర్లు: ప్రైవేట్ వైపు పత్తి రైతులు
ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర కంటే రూ. 1,000 నుంచి రూ. 1,200 తక్కువ చెల్లిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారాలకు తప్పనిసరి పరిస్థితిలో ...
ఇక ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు?
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు హైదరాబాద్లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం 31 ప్రాంతాల నుంచి డెలివరీ, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ...
దీపావళి ఐదు రోజుల పండుగ – ప్రతి రోజుకి ప్రత్యేకత
దీపావళి ఐదు రోజులపాటు జరుపుకునే పండుగ ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సంప్రదాయాలు నువ్వుల నూనెతో తలస్నానం చేసే ప్రత్యేకత దీపావళి పండుగ ఐదు రోజులపాటు భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగలో ...
తమిళ హీరో విజయ్ దళపతి తొలి బహిరంగ సభ – వేడుకకు భారీ ఏర్పాట్లు
విజయ్ దళపతి తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి మహానాడు విల్లుపురం జిల్లాలోని విక్రవండి వద్ద ప్రారంభం. ఐదు లక్షల మందికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు; అభిమానులకు ఆన్లైన్ ద్వారా సదస్సు వీక్షణ సూచనలు. ...
నూజివీడు కంపెనీ వారి ఆధ్య ఎన్సిఎస్ -1134ప్రత్తి పంట పై భారీ క్షేత్ర ప్రదర్శన*
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27 సారంగాపూర్: మండల కేంద్రనికి చెందిన కౌట్లా గారి నారాయణ రెడ్డి అనే ఆదర్శ రైతు సాగు చేసిన ...
39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓*
*39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్ :అక్టోబర్ 27 తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాం శంగా మారాయి. రాష్ట్రవ్యా ప్తంగా ...
కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెండ్. ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ కూడా సస్పెండ్. ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు. ...
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం
ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...
పోస్టాఫీస్ లో పేదల డబ్బు మాయం
పెద్దపల్లి జిల్లాలో పోస్టాఫీసు మోసం నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల రూపాయల మోసం ఖాతాదారులు ఆందోళనకు దిగారు పెద్దపల్లి జిల్లాలో, పోస్టాఫీసులో పేదల డబ్బు నకిలీ పాస్ పుస్తకాలతో మాయం అయిన ...