ఈవెంట్స్ & అవార్డ్స్

: సీఎం రేవంత్ రెడ్డి నివాస భద్రత మార్పులు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు

సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కీలక మార్పులు

: తెలంగాణలో బెటాలియన్‌ పోలీసుల ఆందోళనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రతలో కీలక మార్పులు జరిగాయి. తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమై, హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో విధులు నిర్వహిస్తున్న బెటాలియన్ పోలీసులను ...

TGSP సిబ్బంది సర్వీస్ నుంచి తొలగింపు చర్యలు, ADG సంజయ్

తెలంగాణ పోలీసు శాఖలో సంచలనం: 10 TGSP సిబ్బందిని సర్వీస్ నుంచి తొలగించిన డీజీపీ

Short Article (60 words): తక్షణ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) సిబ్బందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం 10 మందిని సర్వీస్ నుంచి తొలగించింది. 17వ, 12వ, ...

రెవెన్యూ శాఖలో బదిలీలు

భారీగా రెవెన్యూ శాఖలో బదిలీలు

మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు స్థానచలనం జరిగింది. ...

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థికి హైకోర్టు ఆదేశాలతో సర్టిఫికేట్లు అందిస్తున్న దృశ్యం.

హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి సర్టిఫికేట్ అందజేత

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర, అక్టోబర్ 28, 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి ...

క్స్ట్: ఎర్రవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రకటన.

సర్పంచ్: ‘సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే 2 కోట్లు ఇస్తా!!’

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) అలంపూర్, అక్టోబర్ 28, 2024 జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా తనను ఎన్నుకుంటే, ఒకేసారి 2 కోట్లు ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించాడు. ఈ ...

స్వర్ణ డ్యామ్ వద్ద మృత దేహాన్ని వెలికి తీస్తున్న పోలీసులు.

బట్టలు ఉతికేందుకు వెళ్ళిన రజకుడు నీట మునిగి మృతి.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 28 సారంగాపూర్:మండలంలోని జౌలీ గ్రామానికి చెందిన మర్రిపెద్ద లింగయ్య (31)అను రజకుడు కుల వృత్తిలో బాగంగా స్వర్ణ డ్యాం వద్ద ...

: ఇండియాన్ ఓవర్సిస్ బ్యాంకు సందర్శన

ఇండియాన్ ఓవర్సిస్ బ్యాంకును సందర్శించిన డిగ్రీ విద్యార్థులు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బ్యాంకును సందర్శించడం బ్యాంకింగ్ ప్రక్రియలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు నిర్మల్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య విభాగం, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులు ...

స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమంలో కాలనీ సభ్యులు

స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం 67 వారాలకు చేరుకుంది

జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం ఆలయ పరిసరాల్లో శుభ్రత మరియు రోడ్లకు ఇరువైపుల రాళ్ళ తొలగింపు పిచ్చిమొక్కలు, మురుగు కాల్వల శుభ్రపరిచే కార్యక్రమం    జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి ...

: గాజుల బుమన్న పదవీవిరమణ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల సన్మానం

పదవి విరమణ పొందిన పోస్ట్ మెన్ గాజుల బుమన్నను బీజేపీ జిల్లా ప్రతినిధులు సన్మానించారు

40 ఏళ్ల సేవల అనంతరం గాజుల బుమన్న పదవీవిరమణ బీజేపీ ప్రతినిధుల ద్వారా శాలువాతో సన్మానం బుమన్న అంకితభావంతో ప్రజలకందించిన సేవలు ప్రశంసనీయం  అర్ముర్ పోస్ట్ మెన్ గాజుల బుమన్న 40 ఏళ్ల ...

: Basar BJP President Meeting Rajya Sabha Member

రాజ్యసభ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్

జిడ్డు సుభాష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను కలిశారు. అమావారి ప్రసాదంతో వారిని సత్కరించారు. బాసర అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు.  బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ ...