ఈవెంట్స్ & అవార్డ్స్
వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ జిల్లాకే గర్వకారణం
వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో మూడో స్థానం. ప్రశస్తిని రెడ్డి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుపు. నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ 9వ ...
రిలయన్స్, ఎయిర్టెల్కు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్: ఇక సిమ్ లేకుండానే కాల్స్!
‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 08, 2024 గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వియాసత్తో కలిసి బీఎస్ఎన్ఎల్ కొత్త సేవలను అందుబాటులోకి ...
దారుణం.. మృత ఆడ శిశువును వదిలేసి వెళ్లిన మహిళ
తేదీ: 18.10.2024 ప్రతినిధి: TG కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన ఉన్న మహిళల మరుగుదొడ్ల వద్ద, అబార్షన్ అనంతరం మృత ...
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...
వర్కింగ్ జర్నలిస్టులతో జాగ్రత్త – సుప్రీంకోర్టు
హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, జర్నలిస్టులను కొట్టడం, తిట్టడం వంటి హింసాత్మక చర్యలకు 50,000 రూపాయల జరిమానా మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ నిర్ణయం జర్నలిస్టుల భద్రతకు పునాది ...
ముఖ్యాంశాలు:
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్: మంత్రివర్యుడు కేటీఆర్ నేడు మూసీ నదిపై నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మౌలిక భద్రతా చర్యలపై చర్చించనున్నారు. హైడ్రా నిర్ణయం: ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా ...
ముస్తాబైతున్న దండారి ఉత్సవాలు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా: అక్టోబర్ 17, 2024 ఆదివాసీల పెద్ద పండగ దండారి, గిరిజనుల తీరుప్రత్యేకం, ఈ ఏడాది పండుగ గోండు గూడాల్లో ప్రారంభంకానున్నది. ఇది దేవతలకు అంకితం చేసే ...
: క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా
ఆర్మూర్ క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు. ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజార్చనలో పాలుపంచుకున్నారు. విద్యార్థులకు వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శంగా పాటించాలని సూచన. ఆర్మూర్లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి ...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా?
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన తర్వాత జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేసారు. కేంద్రం ఆమోదం తెలిపిన పక్షంలో, జస్టిస్ ...