ఈవెంట్స్ & అవార్డ్స్
కామన్ పల్లి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రామ కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం మాల-నేతకాని ఉప కులాల సమావేశం జనుగురూ లచ్చన్న మునిగేల శ్రీనివాస్ అధ్యక్షతన కామన్ పల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ ...
అభయ పై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: ఐఎఫ్టియు దాసు
కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై హత్యాచారం నిందితుల కఠిన శిక్షను డిమాండ్ చేసిన ఐఎఫ్టియు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై ...
ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్, అక్టోబర్ 22, 2024: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ్మ బొజ్జు పటేల్ గారిపై ఉద్దేశపూర్వకంగా ...
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు
వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024: పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ...
మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 22, 2024: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామ ప్రజలు, ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందించాలని కోరుతూ మంగళవారం ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ...
శబరిమల యాత్ర రూ.11,475 నుంచి : IRCTC
IRCTC శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. నవంబర్ 16 నుండి 20 వరకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్టు రైలు. టికెట్ ధర రూ.11,475 నుండి ప్రారంభం. భోజనాలు ...
: ములుగు జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దుతా: మంత్రి సీతక్క
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం. మేడారం అభివృద్ధి, ఇందిరమ్మ ఇల్లు, ఫారెస్ట్ క్లియరెన్స్కు ...
.16 మంది పిల్లలను కనండి: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాహం జరిగిన జంటలకు 16 మంది పిల్లలు కనాలని పిలుపునిచ్చారు. 16 రకాల సంపదల గురించి చెబుతూ, ఈ సంకేతం ప్రస్తావన చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ...
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
అటల్ పెన్షన్ యోజనలో 2000 పైగా దరఖాస్తులు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్కు అవార్డు కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందనలు అటల్ పెన్షన్ యోజన పథకంలో 2023-24 సంవత్సరానికి జూలై, ...
విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు: సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం పోలీస్ ఉద్యోగులకు ర్యాంక్ ప్రాతిపదికన పరిహారం ప్రకటన ...