ఈవెంట్స్ & అవార్డ్స్
విద్యార్థులు చట్టాలు, పోలీసుల ఆయుధాల గురించి తెలుసుకోవాలి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది. 250 విద్యార్థులు పోలీసుల ఆయుధాలు, చట్టాల గురించి అవగాహన పొందారు. అవినాష్ కుమార్ ఐపిఎస్, విద్యార్థులకు వివిధ పోలీసు ఉపకరణాలు, ...
Morning Top News తీరం దాటిన దానా తుఫాన్
ఒడిశాలో భారీ వర్షాలు, ప్రజల జీవితం ప్రతిస్పందనలో. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై త్వరలో సబ్కమిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చర్యలు మరియు పరిష్కారాలపై దృష్టి. కాళేశ్వరంపై కొనసాగుతున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణ ...
బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గడం గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గింది, 24 ...
కులగణనపై సర్కార్ నజర్.. స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా..!!
ఎమ్మ్4 న్యూస్ (ప్రతినిధి) తెలంగాణ : అక్టోబర్ 23, 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణన ప్రక్రియకు బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ...
గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు!
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, గాజా పునర్నిర్మాణానికి 350 ఏళ్లు అవసరమని అంచనా. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులను తిరిగి పొందడం కష్టం. 2007-22 సంవత్సరాల మధ్య గాజా సగటు వృద్ధి ...
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యవర్గం
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కొత్త మండల కమిటీని ఏర్పాటు. పవార్ అంబదాస్ అధ్యక్షుడిగా ఎన్నిక. సమితి సభ్యులను ఘనంగా సత్కరించారు. ముధోల్ మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ...
నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్టోబర్ 24న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. గవర్నర్కు జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ ...
అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
హైదరాబాద్: అక్టోబర్ 24 భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి ...
విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు: ఆర్టీసీ ఎండి సజ్జనార్
ఆర్టీసీ బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దని ఎండి సజ్జనార్ సూచించారు. విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ పునఃప్రారంభం
కమిషన్ విచారణ నేటి నుండి ప్రారంభం ఇంజనీర్లు, అధికారుల విచారణ ఫైనల్ రిపోర్ట్ అందజేయాలని విజిలెన్స్ డీజీకి ఆదేశాలు 29వ తేదీ వరకు విచారణ కొనసాగింపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ ...