ప్రముఖులు
అమ్మవారి సన్నిధిలో బిసి కమిషన్ చైర్మన్
అమ్మవారి సన్నిధిలో బిసి కమిషన్ చైర్మన్ ఎమ్4ప్రతినిధి ముధోల్ దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి ...
నూజివీడు కంపెనీ వారి ఆధ్య ఎన్సిఎస్ -1134ప్రత్తి పంట పై భారీ క్షేత్ర ప్రదర్శన*
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27 సారంగాపూర్: మండల కేంద్రనికి చెందిన కౌట్లా గారి నారాయణ రెడ్డి అనే ఆదర్శ రైతు సాగు చేసిన ...
అర్ధరాత్రి బాలికల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు?*
*అర్ధరాత్రి బాలికల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు?* ఎమ్4 న్యూస్ ప్రతినిధి* భూపాలపల్లి జిల్లా అక్టోబర్27 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో దారుణ సంఘటన చోటుచేసుకుం ది, బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు ...
39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓*
*39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్ :అక్టోబర్ 27 తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాం శంగా మారాయి. రాష్ట్రవ్యా ప్తంగా ...
కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కాగజ్నగర్ రూరల్ ఎస్ఐ సోనియా సస్పెండ్. ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ కూడా సస్పెండ్. ఎస్పీ శ్రీనివాసరావు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ ఉత్తర్వులు. ...
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ దూరం, ఎంవీఏ మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం
ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ...
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
మోరపాక.దావీద్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కాలనికి చెందిన మోరపాక.దావీద్ ...
: రాయడం… చదవడం వస్తే నీటిపారుదలశాఖలో కొలువు
నీటిపారుదలశాఖలో 1597 లష్కర్లు, 281 హెల్పర్లకు నియామకాలు గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఉద్యోగం కోసం విద్యార్హత అవసరం లేకుండా, గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600 నిరక్షరాస్యులకూ కొలువుల ...
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డెక్కిన పోలీసు భార్యలు
తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుళ్లకు 24 గంటలపాటు నిరంతర విధులు. సెలవులు లేక ఇబ్బంది పడుతున్న పోలీసులు, కుటుంబ సభ్యుల ఆవేదన. “ఏక్ పోలీస్” విధానం అమలు చేయాలని కోరుతూ నిరసన. ...