ప్రముఖులు
కౌట్ల బి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. మహాలక్ష్మి అమ్మవారికి ముత్యలవ్వ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు ప్రతీ ఏడాది పండుగ నిర్వహించడానికి ప్రతిజ్ఞ చేశారు. ...
మంత్రిపై పరువు నష్టం కేసు: నేడు విచారణకు నాగార్జున
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు హీరో నాగార్జున మంగళవారం కోర్టులో హాజరు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు కోర్టు సాక్షుల వాంగ్మూలం కోరింది తెలంగాణ మంత్రి కొండా ...
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కాత్యాయనీ దేవి అవతారంలో 6వ రోజు శరన నవరాత్రి ఉత్సవాలు
బాసరలో శరన నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం భక్తుల పుణ్య స్నానాలు, పూజ కార్యక్రమాల నిర్వహణ మల్లె పుష్పార్చన, రవ్వ కేసరి నైవేద్యం బాసర శ్రీ ...
చంద్రబాబును ఆహ్వానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబును తన కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి శుభలేఖ అందజేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే, మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ ...
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం
హైదరాబాద్: అక్టోబర్ 07 ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన ...
అక్టోబర్ నెల నుంచే పెళ్లి పండుగల హంగామా
హైదరాబాద్: అక్టోబర్ 07 ఈ నెల నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ప్రారంభమవుతున్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ...
జానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసుల పిటిషన్
జానీ మాస్టర్పై మధ్యంతర బెయిల్ రద్దు కోసం రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ 10న కోర్టులో హాజరు కావాలని జానీ మాస్టర్కు ఆదేశం పోక్సో కేసు కారణంగా జాతీయ అవార్డు రద్దు ...
బిగ్బాస్ సీజన్-8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
బిగ్బాస్ సీజన్-8లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆదిత్య ఓం మరియు నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వెళ్లారు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హరితేజ, ...
శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం
బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...