ప్రముఖులు
: బైంసాలో ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనోత్సవ వేడుకలు
బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం శాంతియుతంగా నిర్వహణ ఎమ్మెల్యే పటేల్, ఎస్పీ జానకి షర్మిల పూజలతో ప్రారంభం నిమజ్జనంలో యువకుల నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణ భైంసాలో ఆదివారం దుర్గామాత నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా ...
తెలుగు సినిమా ప్రముఖుల బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దర్శనం
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తెలుగు సినీ ప్రముఖులు డైరెక్టర్ దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వేదభారతి పీఠం వద్ద వేద ...
ఇందిరమ్మ కమిటి లా…రాజకీయ కమిటిలా కమిటీల్లో మాజీ సర్పంచులు ఉండడం ఏంటి?
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 13 రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం అర్హుల ఎంపిక చేయడానికి హుటాహుటిన ఇందిరమ్మ కమిటీలు వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ...
రాత్రిపూట ఇసుక భారీగా తరలింపు: పొతంగల్ మాఫియా స్కాండల్
ఇసుక మాఫియాకు సంబంధించిన ఆరోపణలు మంజీరా వాగు నుంచి అనుమానాస్పద ఇసుక తరలింపు అధికారులు ముడుపులు తీసుకుంటున్నారు అనేది విమర్శ విలేకరులను బెదిరించడం, ప్రజల ఆందోళన పొతంగల్ మండలంలో ఇసుక మాఫియా ...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాను గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జానీ మాస్టర్పై అన్యాయంగా కేసు వేయడం, జైలుకు పంపడం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఫిర్యాదు చేసిన యువతి ...
సమయం లేదు మిత్రమా.. 60 రోజులే గ్యాప్.. ఆ లెక్క తేలగానే పంచాయతీ సమరం..!!
రెండు నెలల తర్వాత తెలంగాణలో రాజకీయ పోరాటం ప్రారంభమవ్వబోతోంది. ముఖ్య మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజల అనంతరం జీవో నంబర్ 18 గురించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోతుందని ...
దుర్గామాత నిమజ్జోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
భైంసా పట్టణంలో దుర్గామాత నిమజ్జన ఉత్సవం ప్రారంభం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల పూజలు, హారతిలో పాల్గొన్నారు ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పటేల్ పిలుపు భైంసా పట్టణంలోని ...
కష్టాలను జయించి టీచర్ ఉద్యోగం సాధించిన కంతి అరుణకు ప్రజాసంఘాల శుభాకాంక్షలు
టేకులకోడ్ గ్రామ యువతి కంతి అరుణ ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ప్రజాసంఘాల నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజా సంఘాల నేతలు. : టేకులకోడ్ ...
: సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని 1 కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షలు తన తరపున, మరి రూ.50 లక్షలు హీరో రామ్ చరణ్ తరపున అందించారు. ...
అమ్మవారి నిమర్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
విజయనగరం ఎంపీ కలిశెట్టి నవరాత్రుల ముగింపు ఉత్సవాల్లో భాగస్వామ్యం. రణస్థలం మండల కేంద్రంలో అమ్మవారి నిమర్జన కార్యక్రమం. దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు మరియు ఐ.టి ...