ప్రముఖులు
విశాఖపట్నం-చైనా అనుసంధానం: బెట్టింగ్ యాప్ ముఠా గుట్టురట్టు
విశాఖపట్నంలో కేంద్రంగా సైబర్ బెట్టింగ్ యాప్ దందా పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం 800 ఖాతాలతో ...
వీఐపీల భద్రతలో కీలక మార్పులు: ఎన్ఎస్జీ కమాండోల ఉపసంహరణ
కేంద్రం వీఐపీల భద్రత విధుల నుంచి ఎన్ఎస్జీ కమాండోలను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. దేశంలో ఉన్న 9 మంది హై-రిస్క్ వీఐపీల భద్రతను సీఆర్పీఎఫ్కు అప్పగించనుంది. నవంబర్ నుండి మార్పులు అమల్లోకి రానున్నాయి. ...
: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: సిఎస్ శాంతి కుమారి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నారు. 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్ర ...
బాసర్ ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జి వీసీగా ఏ గోవర్ధన్ బాధ్యతలు స్వీకరణ
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర్: అక్టోబర్ 17, 2024 బాసర్ ట్రిపుల్ ఐటీకి కొత్త ఇంచార్జి వైస్ చాన్స్లర్గా సీనియర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ...
విశ్వంభర సినిమా విడుదల అయ్యేది అప్పుడే, మెగాస్టార్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాతో కనెక్షన్
విశ్వంభర సినిమా, మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదల తేదీకి ‘జగదేకవీరుడు’ సినిమాకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. హైదరాబాద్: ...
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్-బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్. రాచకొండ సిపీ సుధీర్ బాబుతో భారీ భద్రతా ఏర్పాట్లు. వర్షం కురిసే అవకాశాల మధ్య మ్యాచ్కు అనుకూలమైన పిచ్. హైదరాబాద్: ఉప్పల్ ...
: కొండా సురేఖ వివాదంపై మరోసారి స్పందించిన సమంత
సమంత సిటాడెల్ ప్రమోషన్లలో కొండా సురేఖ వివాదంపై మాట్లాడారు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ తనకు మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం వల్లనే సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యం కలిగినట్టు చెప్పారు. సమంత సిటాడెల్ ...
కుప్పకూలిన టీమిండియా: 46 పరుగులకే ఆలౌట్
బెంగళూరు వేదికగా మొదటి టెస్ట్లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ పంత్ 20, జైస్వాల్ 13 మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌట్ న్యూజిలాండ్తో బెంగళూరులో జరిగిన ...
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా?
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన తర్వాత జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేసారు. కేంద్రం ఆమోదం తెలిపిన పక్షంలో, జస్టిస్ ...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ DSP
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 16 మ్యూజిక్ మాంత్రికుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న ఆయన, ...