ప్రముఖులు
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం పారదర్శకంగా అనుమతుల జారీ TS-iPASS ద్వారా చేయాలని సూచన పీఎం విశ్వకర్మ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ నూతన ...
: ఆకట్టుకున్న క్రికెట్ పోటీలు
నిర్మల్ శాసన సభ సభ్యుడు ఏలేటి మహేశ్వేర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహణ. భైంసా జట్టు మొదటి బహుమతి, డుప్యతండా గ్రామం రెండవ బహుమతి గెలిచింది. సారంగాపూర్: నిర్మల్ శాసన ...
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా భాటియా ప్రశ్నించబడింది. ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి చేరుకున్న ఆమె. వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు. 17 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా ...
ప్రధానోపాధ్యాయులు సేవలు మరవలేనివి: బిజెవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్
ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ వీడ్కోలు సన్మానం. పాఠశాల అభివృద్ధిలో ఆయన కృషి. రహదారి లేకపోయినా, విద్యార్థులకు విద్య బోధనలో సమర్థత. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా ...
సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఐదు కోట్ల ఇవ్వాలి: సల్మాన్ కు బెదిరింపులు
హైదరాబాద్: అక్టోబర్ 18 ఇటీవల ఎన్సీపీ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనను అర్ధం చేసుకున్న వెంటనే ముంబై పోలీసులు ...
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్లను త్వరలో ప్రారంభించనున్న రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్: బాణావత్ గోవింద నాయక్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఖానాపూర్: అక్టోబర్ 18 ...
వర్కింగ్ జర్నలిస్టులతో జాగ్రత్త – సుప్రీంకోర్టు
హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, జర్నలిస్టులను కొట్టడం, తిట్టడం వంటి హింసాత్మక చర్యలకు 50,000 రూపాయల జరిమానా మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ నిర్ణయం జర్నలిస్టుల భద్రతకు పునాది ...
ముఖ్యాంశాలు:
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్: మంత్రివర్యుడు కేటీఆర్ నేడు మూసీ నదిపై నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మౌలిక భద్రతా చర్యలపై చర్చించనున్నారు. హైడ్రా నిర్ణయం: ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా ...
2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!
2027 ఫిబ్రవరిలో భారతదేశం మొత్తం ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ ...