ప్రముఖులు

: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన వాగ్దేవి పాఠశాల విద్యార్థినిలు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు

తానూర్ మండలంలోని వాగ్దేవి పాఠశాల నుండి రెండు విద్యార్థినిలు ఎంపిక కరాటే పోటీల్లో హుజూర్ నగర్ జిల్లా స్థాయిలో విజయం సాధించారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్న విద్యార్థినిలు తానూర్ మండలంలోని ...

ప్రజాస్వామ్య రక్షణ కోసం కార్పొరేట్ మీడియా వ్యతిరేక ఉద్యమం

కార్పొరేట్ మీడియా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం నడుస్తున్న ఉద్యమం

కార్పొరేట్ మీడియా నేరస్తులను మరియు మాఫియా నేతలను ప్రోత్సహిస్తున్నదని మేడా శ్రీనివాస్ ఆరోపణ. జర్నలిజాన్ని కార్పొరేట్ మీడియా రోజువారీ కూలి పనిగా మార్చేస్తున్నదని విమర్శ. ప్రజా మీడియాను ప్రజాస్వామ్యానికి అంకితం చేయాలని డిమాండ్. ...

జీవో 29 గ్రూప్ 1 పరీక్షలపై బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్

జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని బీ.ఎస్.ఎఫ్.ఐ డిమాండ్

బీ.ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు టోక్రే సుజాత జీవో 29 రద్దు డిమాండ్. గత ప్రభుత్వ జీవో 55 ను బదిలీ చేసిన కాంగ్రెస్ జీవో 29 పై అభ్యంతరాలు. బీసీ, ఎస్సీ, ...

: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2024

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 ప‌రీక్షా కేంద్రాలు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...

ప్రభుత్వ ప్రకటనపై గ్రూప్-1 అభ్యర్థులు

గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటన, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం

నేడు గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ పిలుపుతో తెలంగాణ మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ...

Alt Name: Group 1 Aspirants Protest Against GO 29 in Telangana

GO 29, GO 55 మధ్య తేడా: గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు?

M4News ప్రతినిధి హైదరాబాద్: అక్టోబర్ 19 తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు తదితర సమస్యల కారణంగా 2022లో విడుదలైన గ్రూప్ 1 ...

ఆల్‌ట్నేం: గోల్డ్ మాయం

గోల్డ్ మాయం చేసిన మేనేజర్

వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ విశాల్ బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమర్లు ఆందోళన చెందుతూ మనపురం గోల్డ్ కార్యాలయంలో హంగామా చేస్తున్నారు. సుమారు ...

ఐఎఫ్టియు విలీన సభ పోస్టర్ విడుదల

ఐఎఫ్టియు విలీన సభలను జయప్రదం చేయండి – కె రాజన్న

M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 19 అక్టోబర్ 20న హైదరాబాద్ సుందరయ్య భవన్‌లో ఐఎఫ్టియు విలీన సభలు బీడీ కార్మికుల కోసం నిర్వహించిన పోస్టర్ విడుదల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ...

India vs Pakistan ACC Emerging Asia Cup 2024 Match Preview

ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024: శనివారం ఉత్కంఠభరిత మ్యాచ్ – భారత్ vs పాకిస్థాన్

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) మస్కట్: అక్టోబర్ 18, 2024 ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో శనివారం ఇండియా-A జట్టు మరియు పాకిస్థాన్-A జట్టు మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు మస్కట్‌లోని ...

బొంద్రట్ పాఠశాలకు కుర్చీల వితరణ

బొంద్రట్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీల వితరణ

దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుర్చీల వితరణ బొంద్రట్ ప్రాథమిక పాఠశాలకు 10 కుర్చీలు అందించబడినవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంచగుడి మహేష్‌ను సన్మానించారు కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మరియు ఉపాధ్యాయుల పాల్గొనడం  నిర్మల్ ...