ప్రముఖులు
ఎమ్మెల్యే పటేల్ అభ్యర్టన మేరకు సొయా ఎకరం కొనుగోలు పరిమితిని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 21 ప్రభుత్వ సొయాకొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని పరిమితి ఉంచడం తో 6క్వింటాళ్ల నుంచి ...
.16 మంది పిల్లలను కనండి: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాహం జరిగిన జంటలకు 16 మంది పిల్లలు కనాలని పిలుపునిచ్చారు. 16 రకాల సంపదల గురించి చెబుతూ, ఈ సంకేతం ప్రస్తావన చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ...
జీవో నెంబర్ 29 రద్దుచేసి గ్రూప్ -1 పరీక్షలు రీషెడ్యూల్ చేయాలి: అడ్వకేట్ జగన్ మోహన్
జీవో నెంబర్ 29 రద్దు చేయాలని అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అభ్యంతరం గ్రూప్ -1 పరీక్షలను పునర్విభజించాలని వాదన నిర్మల్ జిల్లా ...
: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజావాణి సమావేశంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణ వివిధ సమస్యలను పరిష్కరించడానికి అధికారులను ఆదేశించారు ప్రధాన మంత్రి జన సురక్ష యోజనపై అవగాహన పెంచాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ప్రజావాణి ...
: రైతు సంక్షేమ ప్రభుత్వమంటే కాంగ్రెస్సే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రైతు సంక్షేమ ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రాజులుగా చూడాలన్న సంకల్పం వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సన్న రకం వడ్లకు కింటాలుకు ₹500 బోనస్ రైతు ...
తెలంగాణలో ప్రారంభమైన గ్రూప్ 1 పరీక్షలు: సుప్రీంకోర్టు అభ్యర్థుల పిటిషన్ను తిరస్కరించింది
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించి, హైకోర్టు తీర్పు నిలబెట్టింది అభ్యర్థులు వాయిదా కోసం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ హైదరాబాద్లో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ...
పోలీస్ అమరవీరుల దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: ఘనంగా నిర్వహణకు సిద్ధం
అక్టోబర్ 21: అమరవీరుల సంస్మరణ దినోత్సవం లడక్లో 1959లో వీర మరణం పొందిన 11 జవాన్ల స్మరణ పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహణ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ...
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే
అక్టోబర్ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 25 ముహూర్తాలు పెళ్లి చేసుకోవడానికి ఈ మూడు నెలల్లో అనుకూలమైన ముహూర్తాలు ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ ...
భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంట
ముధోల్ మండలంలో భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగింది రైతులు ఆర్థిక నష్టానికి గురవుతున్నారు వరి పంటతో పాటు ఇతర పంటలకు సైతం నష్టం నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో శనివారం రాత్రి ...
“నన్ను చంపితే స్వర్గానికి, వారు నరకానికి పోతారు” – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
కేఏ పాల్ పై ముప్పు ఉన్నట్లు ఆరోపణలు. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల పాలనపై విమర్శలు. తనకు భద్రత కోరుతూ ప్రధాని మోడీ, అమిత్ షాలకు లేఖ రాసిన పాల్. ప్రజాశాంతి ...