empty
సోయా రైతుల ఆవేదన – కేంద్రం స్పందించాలంటూ ఎంపీ అరవింద్ను కోరిన రైతులు
నిజామాబాద్ జిల్లా సోయా రైతులు గిడ్డంగి నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం. సారంగాపూర్ గిడ్డంగి కేంద్రం వద్ద ధాన్యం తిరస్కరణ సమస్య. కేంద్ర ప్రభుత్వానికి విషయం తీసుకెళ్లాలని ఎంపీ అరవింద్ను అభ్యర్థిస్తున్న రైతులు. ...
నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు
చిల్డ్రన్ డే సందర్భంగా బోధన్లో బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు. ఎంఈఓ నాగయ్య విద్యార్థుల భవిష్యత్తు గురించి పిలుపు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫయాజ్ సేవలను ప్రశంసించిన ఎంఈఓ. నిజామాబాద్ జిల్లా బోధన్ ...
ఫిలిప్పీన్స్లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఫిలిప్పీన్స్లో 17 ఏళ్ల తెలంగాణ విద్యార్థిని స్నిగ్ధ అనుమానాస్పద మృతి పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పుట్టినరోజు నాడే మృతి వార్తతో కుటుంబంలో విషాదం తోటి విద్యార్థుల ...
గ్రూప్-3 స్ట్రాంగ్ రూమ్ భద్రతపై నల్గొండ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ
గ్రూప్-3 పరీక్షల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా చర్యలు కఠినంగా అమలు ప్రశ్నాపత్రాలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ భద్రతపై దృష్టి చీఫ్ సూపరింటెండెంట్లకు కీలక సూచనలు జిల్లా కలెక్టర్ త్రిపాఠి నేతృత్వంలో అధికారుల సమీక్ష ...
గురునానక్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి పురస్కరించుకుని నివాళులు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో గురునానక్ చిత్రపటానికి పూలమాలలు ముఖ్యమంత్రితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ...
కార్తీక పౌర్ణమి సందర్భంగా మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ పూజలు సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం ఆలయ అభివృద్ధికి మంత్రి సహకారం ప్రకటింపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ...
: జిల్లాలో గ్రూప్-III పరీక్షలకు పటిష్టమైన బందోబస్త్
గ్రూప్-III పరీక్షలకు 24 పరీక్షా కేంద్రాలు నామినేట్ 8124 మంది అభ్యర్థులు హాజరు 200 మంది పోలీసు అధికారులతో భద్రత 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్లు మూసివేత ఎస్పీ డా. జానకి ...
ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భైంసాలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడిందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులు 12 మందికి పంపిణీ. ముధోల్ కాంగ్రెస్ ...