empty
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
భైంసాలో నరసింహుల భార్య మంజరి మృతి మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పరామర్శ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నాయకులు కూడా పాల్గొన్నారు భైంసా పట్టణంలోని రాజునగర్లోని వెటర్నరీ వైద్యులు నరసింహుల భార్య మంజరి ...
గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి 17-18 నవంబర్ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి 8124 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు నిషిత పర్యవేక్షణతో పరీక్షలు నిర్వహించబడతాయి ...
విద్యార్థినిలకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా సిద్ధిలకుంట పాఠశాలలో అవగాహన కార్యక్రమం బాలికల సాధికారత, బాల్య వివాహాల నిర్మూలనపై చర్చ మహిళా శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి ఆధ్వర్యంలో నిర్వహణ నిర్మల్ జిల్లా సిద్ధిలకుంట గ్రామ ...
విద్యార్థినులకు అవగాహన సదస్సు: బాలికల సాధికారతపై చర్చ
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం బాల్య వివాహాలు, లింగ సమానత్వం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ ...
మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు బాధిత కుటుంబానికి పరామర్శ
ఎమ్4 న్యూస్ ప్రతినిధి భైంసా : నవంబర్ 16 భైంసా పట్టణం రాజునగర్లోని వెటర్నరీ వైద్యుడు నరసింహుల భార్య మంజరి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాదసమయంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ...
మంచిర్యాల జిల్లాలో పులి కలకలం
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్ పల్లి శివారులో పెద్దపులి సంచారం. వలస కూలీల కేకలు, పులి చతలాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు వివరాలు. పెంబి మండలంలో నిర్మల్ జిల్లా పులి సంచారం. ...
వరి ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండవద్దు
అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనీ, ధాన్యం అమ్మిన డబ్బులు వారి ...
ఎస్సి వర్గీకరణలో జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని తిప్పికొట్టాలి
MRPS జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ మాదిగ ఎస్సి వర్గీకరణలో జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డిని విమర్శించారు. మాదిగ దండోరా ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించారు. నూతన కమిటీలను శనివారం రోజున ...
ఎ. బి. వి. పి.కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం
160 మందిని అరెస్టు చేసిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే కార్యకర్తలను విడిపించారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేయడం అన్యాయం, ఎమ్మెల్యే రామారావు పటేల్ వ్యాఖ్యలు. ...
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బాసర ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి 42 కోట్ల నిధులు మంజూరు చేయాలని హామీ. భద్రాద్రి శ్రీ రామలయానంతో పోల్చి, బాసర ఆలయాన్ని ...