empty
పనిచేసే వారికి గుర్తించి పదవులు ఇవ్వాలి – ఎంఏ హకీమ్
ఎంఏ హకీమ్ అన్నారు, పనిచేసే వారికి పదవులు ఇవ్వడం ద్వారా వాటికి న్యాయం చేయవచ్చు. తెల్ల రవికుమార్ కు తెలంగాణ ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం. సన్మాన కార్యక్రమం లో ...
కరెంటు ఏఈ, లైన్ మెన్ పై చర్యలు తీసుకోండి
గోవూర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వినాయక రెడ్డి విద్యుత్ అధికారులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గౌస్ అనే వ్యక్తి ఇంట్లో ఐదు రోజుల నుండి కరెంట్ లేదు. లైన్ మెన్ మరియు ...
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలి
ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని అన్నారు. 24 గంటల వైద్య సేవలు, వైద్యులు నియామకం పై శ్రద్ధ. ప్రైవేట్ ఆసుపత్రిలు వద్దకు రోగులు వెళ్లకుండా ...
ఇంటింటి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్
కాసుల బాలరాజ్ బిలోలి పట్టణ కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నివర్తి రావుకు మద్దతుగా ప్రచారం. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందంటూ బాలరాజ్ పిలుపు. వారి ఫారూఖీ, ...
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన: ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ పర్యటనలో ఆర్ట్స్ కాలేజీ పరిసరాల్లో కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి సమావేశం ముగిసే వరకు ఆంక్షలు వాహనదారులకు అవసరం ఉంటే తప్ప ...
పెరుగుతున్న చలి తీవ్రత: ఉష్ణోగ్రతలు పడిపోతున్న రాష్ట్రం
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 12.0 డిగ్రీలు మెదక్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో 12-15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు హైదరాబాద్ శివారులో 12.6 ...
కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు వేస్తే సహించేది లేదు: పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల విమర్శలను ఖండించామన్నారు నిజాంసాగర్ నీటిని సకాలంలో విడుదల చేయడం వల్ల పంటలకు అనుకూల పరిస్థితులు 25 సొసైటీలలో ...
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
రుద్రూర్ మండలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం 1,38,800 చేప పిల్లలను గ్రామ చెరువులో విడుదల కార్యక్రమంలో బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొనడం రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఆవశ్యకమని అభిప్రాయం ...
ఎములాడ రాజన్న గుడికి నిధులు మంజూరు!
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు రూ.50 కోట్లు వేములవాడ ఆలయ విస్తరణ మరియు భక్తులకు సదుపాయాల ఏర్పాటు రూ.26 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు రూ.47.85 కోట్లు ...