empty
వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో ముచ్చట
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సన్నిధికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ ...
అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక – హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. చెరువుల కబ్జాలకు సంబంధించి బాధితులకు న్యాయం చేయాలని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. వాస్తవికంగా ఆక్రమణలు ఉంటే హైడ్రా నుండి చర్యలు తప్పవని హెచ్చరించారు. ...
సింహాగర్జన సభకు తరలిరావాలి
డిసెంబర్ 1న సికింద్రాబాద్లో సింహా గర్జన సభ తానూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి మాలలు తరలిరావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆహ్వానం సభ పోస్టర్లను విడుదల చేసిన అంబాదాస్ ...
భూపాలపల్లి-గోదావరిఖనికి బస్సుల కొరత
భూపాలపల్లి జిల్లాలో బస్సుల కొరత కాటారం బస్ స్టాప్ వద్ద ప్రయాణికుల రద్దీ వృద్ధులు, వికలాంగులు, మహిళలకు అవగాహన లోపం సాయంత్రం సమయంలో ఎక్కువ రద్దీ ప్రయాణికుల కస్టు పెరుగుతున్నాయి భూపాలపల్లి జిల్లా ...
నేడు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటన రూ. 127 కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆలయ విస్తరణ, రోడ్ల పనులు, డ్రైనేజీ పైప్లైన్ కోసం నిధులు విడుదల 4696 మిడ్ మానేరు ...
వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన దాదాపు రూ.500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ అన్నదాన సత్రం, ఎస్పీ కార్యాలయం, వర్కింగ్ ...
పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పు: ముగ్గురు పిల్లలకూ అవకాశమా?
ముగ్గురు పిల్లలు ఉన్నవారికి ఎన్నికల పోటీకి అవకాశం కల్పించే ప్రతిపాదన. పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణకు సిద్ధమైన ప్రభుత్వం. బీసీ జనాభా ...
జార్ఖండ్లో మావోయిస్టుల విధ్వంసం: ఐదు ట్రక్కులకు నిప్పు
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలPolling ప్రారంభానికి ముందే మావోయిస్టుల చిలరేగడం. లతేహర్ జిల్లాలో ఐదు ట్రక్కులకు నిప్పు. బొగ్గు ప్రాజెక్టు వాహనాలపై దాడి; కరపత్రాల విడుదల. పోలీసులు విచారణకు ఆదేశాలు. జార్ఖండ్లో రెండో ...
కరీంనగర్ జిల్లా ప్రజలు దేశ నాయకత్వానికి మూలస్తంభం: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి తొలి పర్యటన వేములవాడలో. రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 85 లక్షల పరిహారం పంపిణీ. కేసీఆర్ పాలనపై విమర్శలు; రాజన్న ...