empty
ఆనందిత ఫౌండేషన్ రక్తదానంలో ముందువరుసలో ఉంటుంది
ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకార్ లక్ష్మణ్, రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించారు. శీతల్ అనే డెలివరీ పేషంట్ కు ఏబి+ రక్తం అవసరం అవడంతో, ఫౌండేషన్ వెంటనే స్పందించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ...
మా అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
నందిపేట్-మాక్లుర్ మండల కేంద్రములో 28 నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ. మా అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలిలో వనుకుతున్న యాచకులకు సహాయం. చైర్మన్ యం. ఆంజనేయులు 40 కిలోమీటర్లు ప్రయాణించి దుప్పట్లు అందించారు. నిజామాబాద్ ...
ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
నారాయణపేటలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 100 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ...
రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత
అంగన్వాడీ కేంద్రాల్లో పఠన సామగ్రి పంపిణీ రోడ్ల నిర్మాణానికి 5 కోట్ల 45 లక్షల నిధులతో ప్రత్యేక మరమ్మతులు. అంగన్వాడీ పిల్లలకు ఐదు రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ. కటమయ్య సెప్టి ...
పుస్తక పఠనంతోనే మానవ వికాసం పెంపొందుతుంది 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సయ్యద్ అర్జుమంద్ అలీ, ఫైజాన్ అహ్మద్, గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం ...
వేములవాడ హెలిపాడ్ వద్ద సీఎం భద్రతా సిబ్బందికి ముచ్చెముటలు
వేములవాడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సమీపానికి కుక్క వచ్చింది. హెలికాప్టర్ గాల్లోకి లేచే క్షణాల్లో కుక్క అక్కడి చుట్టూ సంచరించడం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. సీఎం ...
మాదాపూర్లో ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేత
మాదాపూర్ సిద్ధిక్ నగర్లో ఐదు అంతస్తుల భవనం వంపుతిరిగింది. HYDRAA, GHMC, రెవెన్యూ అధికారులు భవనాన్ని ఖాళీ చేయించి, హైడ్రాలిక్ మిషన్లతో కూల్చివేత. భవనం పక్కన ఉన్న త్రవ్వకాల కారణంగా వంపు వచ్చినట్లు ...
భారీ అగ్నిప్రమాదం: టెక్స్టైల్ దుకాణంలో మంటలు
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో టెక్స్టైల్ దుకాణంలో అగ్నిప్రమాదం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అనుమానం. రూ. 10 లక్షల ఆస్తి నష్టం ...
విద్యార్థులు లక్ష్యసాధనకు నిరంతరంగా కష్టపడాలి: జిల్లా విద్యాధికారి పి. రామారావు
విద్యార్థుల లక్ష్యసాధనకు కృషి చేయాలన్న డీఈఓ. బాసర ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ప్రత్యేక తరగతుల పరిశీలన. సిలబస్ సమయానికి పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచన. పాఠశాలలో విద్యార్థులతో డీఈఓ ప్రత్యక్షంగా మమేకం. ...
ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు
నిర్మల్ పట్టణంలో ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ సేవలపై అవగాహన ర్యాలీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 33 కార్గో కౌంటర్ల నుండి సేవలు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు హోమ్ డెలివరీ సేవలు అందుబాటులో. ...