empty
జూబ్లీహిల్స్ నివాసంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన మర్యాదపూర్వక సమావేశం. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన సమావేశం. సమావేశంలో ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలపై చర్చలు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ...
నారాయణపేట: విద్యార్థుల టిఫిన్లో పురుగులు, తల్లిదండ్రులతో గొడవ
నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్లో ఫుడ్పాయిజన్ ఘటన. విద్యార్థులకు ఇచ్చిన టిఫిన్లో పురుగులు. ఆసుపత్రి సిబ్బందితో తల్లిదండ్రుల గొడవ. ఫుడ్పాయిజన్ ఘటనలో విద్యార్థులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నారాయణపేట మాగనూర్ ...
హైదరాబాద్లో 1400 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం సీజ్
: హైదరాబాద్లో 1400 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం, 50 కిలోల సింథటిక్ రంగులను సీజ్ చేశారు. కాటేదాన్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ కల్తీ పదార్థాలు గుర్తించబడ్డాయి. అదేవిధంగా, ఆనంద్బాగ్లోని హోటల్, బేకరీల్లో ...
: Breaking: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్ హైదరాబాద్ రానున్నారు
ఇవాళ సాయంత్రం కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఉండి, రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ ...
: ప్రాణం పోతున్న ఎలందర్ ను వీడియోలు, ఫోటోలు తీస్తూ కాపాడని జనం
కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తాలో స్కూటీ పై వెళ్ళున్న ఎలందర్ లారీ ఢీ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం మడుగులో ఉన్న ఎలందర్ కాపాడమని వేడుకున్నా, అక్కడ ఉన్న ...
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ నగరం❓
తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2041 మాస్టర్ ప్లాన్ను ఆమోదించగా, మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం రూ.205 కోట్లతో ...
నేడు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన
: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్లో జరిగే లోక్ మంథన్ మహోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం తొలిసారి దక్షిణ భారతంలో జరుగుతుంది. 1500 మందికి పైగా జానపద కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ...
: కేసీఆర్ యొక్క మౌనం మరియు రేవంత్ రెడ్డి సవాల్: తెలంగాణ రాజకీయాలు వేడి అవుతున్నాయి
: తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్గా మారిపోయాయి. కేసీఆర్ సైలెంట్గా ఉండటం మరియు రేవంత్ రెడ్డి ఆయనకు సవాల్ చేస్తున్న సందర్భంలో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రేవంత్ మాటలు మౌనానికి వెనక ఏదో ...
Narayanpet Incident: విద్యార్థుల అస్వస్థత.. హెడ్ మాస్టర్ సస్పెండ్..!
నారాయణపేట జిల్లాలోని మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినిన 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. ముఖ్యాంశాలు: పూర్తి వివరాలు: బుధవారం మాగనూర్ ...
All Welfare Schemes Should Be Extended to All Journalists: TSJU Key Demands:
Welfare schemes must not be linked to accreditation cards. The government should implement welfare programs directly. Hyderabad, November 20: The Telangana State Journalists Union ...