empty
టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ
తెలంగాణ ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం. మహిళలకు పథకాలను చేరవేసే ప్రతిజ్ఞ. గ్రంథాలయ శాఖ ఏర్పాటుకు అజహర్ ...
దేవాలయాలపై జరుగుతున్న కుట్రను ప్రభుత్వం అరికట్టాలి: ఎంపీ డీకే అరుణ
షాద్ నగర్ శివాలయం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ డీకే అరుణ. దేవాలయాలపై జరుగుతున్న దాడులు మత కల్లోలాలకు కుట్రగా పేర్కొన్నారు. శివలింగం మాయం కేసులో పోలీసులపై విమర్శలు. సంఘటనపై ...
సంజీవపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబూబ్ నగర్ ఎంపీ డీకె అరుణ
వెంకిరాల సంజీవపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని డీకె అరుణ హామీ. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకె ...
ఎన్హెచ్ఆర్సి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఏర్పాటు
జిల్లా అధ్యక్షురాలిగా వాల్మీకి శోభారాణి నియామకం. ప్రధాన కార్యదర్శిగా మర్రాపు నాగార్జునరావు ఎంపిక. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరు. ప్రజలకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ...
బహుజన లెఫ్ట్ పార్టీ – BLP నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్. కళా నియామకం
బహుజన లెఫ్ట్ పార్టీ (BLP) నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్. కళాను నియమించారు. 93% బహుజనుల రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పేర్కొన్నారు. ...
కనీస మద్దతు ధర చట్టం చేయాలి
ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే రాజు కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్. నవంబర్ 26 న దేశవ్యాప్తంగా నిర్వహించబడనున్న ప్రజా, రైతు, కార్మిక నిరసన కార్యక్రమం విజయవంతం కావాలని పిలుపు. ...
ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాలని ...
తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్: యూ టర్న్ తీసుకున్న హైడ్రా
తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్: హైడ్రా కమిషనర్ ప్రకటన FTL పరిధిలో నివసించే వారు తప్ప మరెవరూ ఇళ్లను కూల్చడం లేదు ఆక్రమణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొత్త నిర్మాణాలపై కట్టుదిట్టమైన నియంత్రణ ...
25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం
భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్. నవంబర్ 25న నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రక్రియ. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా అందుబాటులో. భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ ...