empty

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి హైకోర్టు తీర్పు

ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారమని హైకోర్టు స్పష్టం. గ్రామసభ అనుమతి లేకుండా లబ్ధిదారుల ఎంపికకు అనుమతి. పథక అమలులో అవినీతి జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని సూచన. ఇందిరమ్మ కమిటీలను సవాల్‌ చేస్తూ దాఖలు ...

: Telangana Local Elections Postponement

స్థానిక ఎన్నికలు వాయిదా? పరిస్థితులు అనుకూలం కాదన్న ఆందోళన

బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ ఇంకా కొనసాగుతోంది కులగణన సర్వేపై న్యాయపరమైన సమస్యలు మహారాష్ట్ర ఎన్నికల ఓటమి ప్రభావం రిజర్వేషన్లపై స్పష్టత రావకముందు ఎన్నికలపై వెనుకడుగు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి ...

: JayaMangala Venkataramana Resignation

వైసీపీకి షాక్.. పార్టీకి గుడ్ బై మరో ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పారు రాజీనామా లేఖ మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపినట్లు ప్రకటించారు  వైసీపీకి మరో షాక్ ఎదురైంది. ఎమ్మెల్సీ ...

: KTR meeting Patnam Narender Reddy in jail

: జైల్లో పట్నం నరేందర్ రెడ్డి ని కలిసిన కేటీఆర్

కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి జైల్లోని పరిస్థితే 30 మంది పేద రైతులు జైల్లో ఉన్నారని, వారి విషయంలో ఆలోచించమని పట్నం నరేందర్ రెడ్డి పేద రైతుల భూముల గుంజుకోవడంపై ఆగ్రహం కాంగ్రెస్ ...

Malas Singham Garjana public meeting

డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ

డిసెంబర్ 1న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మాలల సింహగర్జన సభ. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ప్రజలను సభలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. డిసెంబర్ 1న సికింద్రాబాద్‌లోని ...

కానిస్టేబుల్ కృష్ణ చౌహన్ పాఠశాల దత్తత తీసుకున్న సందర్భం

ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న కానిస్టేబుల్

కానిస్టేబుల్ కృష్ణ చౌహన్ నర్సాపూర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నారు ఈ నిర్ణయం ఎస్పీ జానకి షర్మిల స్ఫూర్తితో తీసుకున్నట్లు చెప్పారు పాఠశాల సమస్యలు పరిష్కరించడానికి అందరికీ సహాయం చేస్తామని ...

నిర్మల్ జిల్లా పోలీసులు జాగిలాలతో మత్తు పదార్థాల తనిఖీ చేస్తున్న దృశ్యం

నిర్మల్ జిల్లాలో మత్తు పదార్థాల తనిఖీకి జాగిలాల వినియోగం

మత్తు పదార్థాల తనిఖీకి జాగిలాలను ఉపయోగించనున్నట్లు ఎస్పీ డా.జానకి షర్మిల వెల్లడించారు నిర్మల్ జిల్లాలో వైఎస్ఆర్ కాలనీలో గంజాయి కోసం శునకాలతో తనిఖీలు చేపట్టారు ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా ...

జెడ్పిహెచ్ ఎస్ పాఠశాలలో బీరువా విరాళం అందజేస్తున్న కడారి దశరథ్ టీచర్ దృశ్యం

పాఠశాలకు విరాళంగా బీరువా అందజేత

భైంసా మండలం జెడ్పిహెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలకు కడారి దశరథ్ టీచర్ 9000 రూపాయల విలువ గల బీరువా విరాళం. కీ.శే. కడారి భోజన్న జ్ఞాపకార్థం ఈ విరాళం అందజేయడం. పాఠశాల హెడ్మాస్టర్ ...

డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న దృశ్యం

బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు

కౌట్ల.బి గ్రామంలో సాదు మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శ. స్వర్ణ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సారు రాజు తండ్రి లింగన్న కుటుంబానికి సానుభూతి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ ...

షాద్ నగర్‌లో దేవాలయ దాడులపై ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలు

దేవాలయాలపై దాడుల నేపథ్యంలో హిందూ సంఘాల ఆందోళన

ఫరూఖ్ నగర్ బసవన్న దేవాలయంలో శివలింగ ధ్వంసం ఘటనపై హిందూ సంఘాల ఆగ్రహం. షాద్ నగర్ చౌరస్తాలో హిందూ సంఘాల రాస్తారోకో, ధర్నా. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన. నిందితులను గుర్తించి ...