empty
Title: బీసీ కులగణన చేయకపోవడం సమంజసం కాదు!
బీసీ రిజర్వేషన్లు 42% శాతానికి పెంచాలని డిమాండ్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్ ఆందోళన కులగణన చేయకపోవడం పట్ల అసంతృప్తి బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) నిర్మల్ ...
బదిలీపై వెళ్లిన అధికారులకు ఘన సన్మానం
రాజశేఖర్ రెడ్డి, లావణ్య బదిలీపై వెళ్లడం కొత్తగా వచ్చారు ఏ.ఓ వికార్ అహ్మద్ కరుణాకర్ రెడ్డి ఫ్యాంక్షన్ హాలో సన్మానం సారాంపూర్ మండలంలో, బదిలీపై వెళ్లిన వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి మరియు ...
బాసర వాసికి సంగీత్ కల్చర్ అకాడమీ అవార్డు
బాసర మండలానికి చెందిన గౌతం కుమార్కు అవార్డు సంగీత్ కల్చర్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర గంగాధర్ చేతులమీద అవార్డు అందజేత ప్రముఖులు, కళాకారులు, స్నేహితులు అభినందనలు బాసర మండలంలోని ఓని గ్రామానికి ...
నిర్మల్ పోలీస్ .. మీ పోలీస్ … మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారం పై కొరడా జూలిపిచ్చిన నిర్మల్ పోలీసులు. క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలకు ...
కళ్యాణి గ్రామంలో వరద ప్రభావం: ఇండ్లల్లో చేరిన నీరు
తానూర్ మండలంలోని కళ్యాణి గ్రామంలో వరద ప్రభావం వాగులు పొంగిపొర్లడంతో ఇండ్లల్లోకి చేరిన వరద నీరు ఆహారపు ధాన్యాలు, బట్టలు తడిసిన పరిస్థితి విషసర్పాలు, వరద సమస్యపై గ్రామస్తుల ఆగ్రహం తానూర్ మండలంలోని ...
మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల జలదిగ్బంధనంలో
పాఠశాల ముందు వరద నీరు చేరింది 5, 6, 7 తరగతుల విద్యార్థులకు సెలవు వరద కారణంగా పాఠశాల జలదిగ్బంధనం ప్రమాదాల నివారణ కోసం ముందు జాగ్రత్తలు ముధోల్ మండలంలో ఎడతెరిపిలేని వర్షాల ...
స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్ అభిలాష అభినవ్
స్వర్ణ ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్ గేట్ల ద్వారా 12080 క్యూసెక్కుల నీరు విడుదల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ...
హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగామ వద్ద వరదతో భారీ ట్రాఫిక్ జామ్
నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపై వరద నీరు చేరిన దృశ్యాలు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్. కోదాడ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ స్తంభన. విజయవాడ ...
వరదలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం లభ్యం
సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షాలు, వాగులలో వరద ఉద్ధృతి. వైష్ణవి పాఠశాల సమీపంలో రెండు కార్లు, ఆటోలు వరదలో కొట్టుకుపోయాయి. ఒక కారులో మృతదేహం లభ్యమైందని స్థానికులు అధికారులకు సమాచారం. మృతుడు ...
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన – ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పటేల్ సూచన. వాగులు, వంకల వద్ద అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు హెచ్చరిక. రైతులు పంట పొలాలకు వెళ్ళకూడదని ఎమ్మెల్యే సూచించారు. ...