empty
పోలాల అమావాస్యలో మారిన సంప్రదాయం: ఎద్దులకు బదులు ట్రాక్టర్ల ప్రదక్షిణలు
ఎద్దులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు ప్రాధాన్యత లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగ ఆంజనేయ స్వామి ఆలయంలో ట్రాక్టర్లతో ప్రదక్షిణలు లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని రైతులు ఎద్దులకు బదులుగా ...
ఎమ్మెల్యే వేతనం ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలు అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఎమ్మెల్యే వేతనంతో 72 వేల రూపాయల చెక్కులు అందజేత మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ విరాళం ఎమ్మెల్యే శంకర్ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు : షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి ...
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి చర్చ పునరావాస చర్యలు చేపట్టాలని ప్రత్యేక దృష్టిసారం భారీ వర్షాల ...
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్: 52 లక్షల అవకతవక
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో 52 లక్షల నిధుల అవకతవక కాంట్రాక్టు ఉద్యోగి జాకీర్ హుస్సేన్ పై ఆరోపణలు ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారణ రాయదుర్గం పోలీసులకు పిర్యాదు; ...
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం
వెంకయ్యనాయుడు వరద బాధితులకు ₹10 లక్షల సాయం. తన పెన్షన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి ₹5 లక్షల. కుమారుడి ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా ₹2.5 లక్షల. కుమార్తె స్వర్ణభారత్ ట్రస్ట్ ...
వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ: నష్టపోయిన రైతులకు ₹10,000 పరిహారం
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన. ప్రతి రైతుకు ఎకరాకు ₹10,000 పరిహారం ప్రకటించనున్నారు. రూ. 5,438 కోట్ల వరద నష్టం అంచనా. ప్రధానమంత్రి మోదీకి ...
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు
5వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. మంగళవారం నుండి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు. 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ. తెలంగాణలో రాబోయే ఐదు రోజులపాటు ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ఫోన్ సంభాషణ
సీఎం రేవంత్ రెడ్డి మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ఫోన్ సంభాషణ. వాతావరణ పరిస్థితులు, వరద నష్టం పై చర్చ. అమిత్ షా వరద సహాయానికి తక్షణ చర్యలు ...
భోరు బావి నుంచి నీరు పైకి వస్తున్న అరుదైన ఘటన
నిర్మల్ జిల్లా కుబీర్ మండల సిరిపెల్లి(హెచ్) గ్రామంలో భోరు బావి నుంచి నీరు పైకి వస్తున్న దృశ్యం. వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరగడం వల్ల భోరు బావి నుంచి నీరు పుడుతున్న ...
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో వరద ఉధృతి
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగింపు 24 గంటల్లో 1,200 క్యూసెక్కుల వరద నీరు చేరిక ప్రస్తుత నీటిమట్టం 358.00 మీటర్లు లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండమన్న అధికారులు భైంసా ...