empty
గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం పెద్దపిట : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తోంది కన్నాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భూమి పూజ బోయవాడ కాలనీలో అంగన్వాడి భవనానికి భూమి పూజ ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ...
ఎన్ హెచ్ ఆర్ సి ములుగు మండల అధ్యక్షులుగా వీరమల్ల రామస్వామి, ములుగు పట్టణ అధ్యక్షురాలిగా ఉప్పుల కోమల
ఎన్ హెచ్ ఆర్ సి ములుగు మండల అధ్యక్షులుగా వీరమల్ల రామస్వామి నియామకం ములుగు పట్టణ అధ్యక్షురాలిగా ఉప్పుల కోమల నియామకం నియామకాలు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య చేతుల మీదుగా ...
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశం 16 ఏళ్ల తర్వాత నాటి జ్ఞాపకాలను పంచుకోవడం గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేయడం అడెల్లి పోచమ్మ ఆలయంలో ఆత్మీయ సమ్మేళనం సారంగాపూర్ మండలంలోని మలక్ ...
తానూర్ ఎస్సై చేతుల మీదుగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా చెక్కు పంపిణీ
పాలసీ చెల్లించిన 6 నెలల్లో మృతి 4,24,500 రూపాయల చెక్కు అందజేత కార్యక్రమంలో జిల్లా నేతలు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధుల పాల్గొనం తానూర్ ఎస్సై రమేష్ చేతుల మీదుగా పంపిణీ ...
దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి M4 న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి – నవంబర్ 26: నవంబర్ ...
వాంకిడి మండలంలో ఉద్రిక్తత
శైలజ విద్యార్ధిని ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి కుటుంబ సభ్యుల నిరసన, ప్రభుత్వ హామీ కోసం ఆందోళన పోలీసుల భారీ బందోబస్తు, మీడియాకు ఆంక్షలు వాంకిడి మండలంలో ఉద్రిక్త వాతావరణం వాంకిడి మండలంలోని ...
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పనుల జాతర
సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ప్రజా పాలన విజయోత్సవాలు ఉపాధి హామీ పనుల ప్రారంభం గ్రామంలో సమయానుకూలంగా పనుల పూర్తి చేసేందుకు ప్రతిజ్ఞ ముఖ్యమైన నాయకులు మరియు గ్రామ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ...
హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలు ఎలా? – ఎమ్మెల్యే రామరావు పటేల్ ప్రశ్న
ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రామరావు పటేల్ హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలు జరపడం విడ్డూరం ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా ఉండటంపై ఆగ్రహం రైతుల రుణమాఫీ, ఉపాధి హామీ నిధులపై డిమాండ్ ...
విద్యార్థిని శైలజ మృతి: ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం మృతికి కారణం
విద్యార్థిని శైలజ పుడ్ పాయిజన్ వల్ల మృతి: అనుమానాస్పద పరిస్థితులు. గత ఏడాది లో 50కి పైగా విద్యార్థుల మరణాలు: అధికారుల నిర్లక్ష్యం ముద్ర. సర్ప్లై కాంట్రాక్టర్లపై ఆరోపణలు: పాత సామాగ్రి సరఫరా ...
ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవం
సారంగాపూర్: చించోలి బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చౌక్లో వేడుకలు. ముఖ్య అతిథి: మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ అప్పా. ఆవశ్యకత: సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగంపై ...