empty
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని. మట్టి గణపతులు ప్రకృతిలో సహజసిద్ధంగా కరిగి తిరిగి రీసైకిల్ అవుతాయి. మట్టిలో జీవం, పాస్టర్ ఆఫ్ పారిస్లో జీవం లేదు. గణపతిని మట్టి విగ్రహంతో ...
భారీ వర్షంతో వాగులో చిక్కిన వ్యక్తిని తాడు సాయంతో బయటకు తీసిన ఎస్సై
భారీ వర్షంతో వరదల్లో చిక్కిన వ్యక్తి. ఝరి (బి) గ్రామంలో వాగు వద్ద సంఘటన. ఎస్సై లోకం సందీప్ మరియు పోలీస్ సిబ్బంది రెస్క్యూ. తాడు సాయంతో వ్యక్తిని బయటకు తీసారు. ధైర్యం ...
నిర్మల్ జిల్లాలోని భోసి గ్రామంలోని ప్రత్యేక వినాయక విగ్రహం
భోసి గ్రామంలో గత 70 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్ఠాపన. ప్రత్యేకంగా కర్ర వినాయకుడే ప్రతిష్ట. నిమజ్జనం వద్దకు వెళ్లకుండా, బావి నీళ్ళు చల్లి భద్రపరచడం. వినాయక చవితి రోజున విగ్రహాన్ని బయటకు ...
ఆపదలో ఆదుకునే ఎస్టీ సెల్ చైర్మన్
ఆపదలో ఆదుకునే ఎస్టీ సెల్ చైర్మన్ నిర్మల్ జిల్లా, సెప్టెంబర్ 06 భవనిగుడకు చెందిన దడంజె సుగుణ భ రక్తహీనతతో బాధపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనంద్ ...
: డాక్టర్ వేదవ్యాస్ తీసుకున్న శ్రమ వెలకట్టలేనిది – జిల్లా వైద్యాధికారి రాజేందర్
సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ వేదవ్యాస్ చేసిన శ్రమ లక్ష్మి అనే మహిళకు అత్యవసరంగా సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ సమకూర్చడం లక్ష్మి ప్రాణాలు కాపాడిన డాక్టర్ వేదవ్యాస్ను అభినందించిన జిల్లా ...
మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని రక్షిద్దాం: ఎమ్మెల్యే రామారావు పటేల్
బైంసా పట్టణంలో మట్టి వినాయకుల పంపిణీ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాల ప్రతిష్ట హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపు: పర్యావరణ రక్షణ ...
ఆర్యభట్ట పాఠశాలలో విద్యార్థులచే తయారుచేసిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ
హిప్నేల్లి గ్రామంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ పాఠశాల విద్యార్థులచే తయారైన విగ్రహాలు ప్రిన్సిపాల్ హన్మండ్లు పర్యావరణ పరిరక్షణపై పిలుపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం తానూర్ మండలం ...
: ముధోల్ లో సమస్యల పరిష్కారం కోరుతూ వినతి
ముధోల్ మాజీ సర్పంచ్ రాజేందర్ వినతిపత్రం అందజేత ప్రజావాణి కార్యక్రమంలో రైతుల సమస్యలపై వినతి మండల వ్యవసాయ అధికారుల పోస్టులు ఖాళీ రోడ్లు, డిగ్రీ కళాశాల, ఆసుపత్రి పనులపై వినతి ముధోల్ మాజీ ...
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి – కలెక్టర్ అభిలాష అభినవ్
ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష రెవెన్యూ అధికారులకు వెంటనే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ధరణి పెండింగ్ ...
మద్యం మత్తులో డయల్ 100 కి ఫోన్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
ఖానాపూర్లో డయల్ 100 కి ఫోన్ చేసిన వ్యక్తికి శిక్ష మద్యం మత్తులో పలుమార్లు అకారణంగా ఫోన్ చేసిన వ్యక్తి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధింపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ...