empty
మీ హోనార్ సూపర్ స్టార్ షోలో సెమీ ఫైనల్కు సెలెక్ట్ అయిన ముధోల్ గాన కోకిల అంజలి
ముధోల్ నుండి గాన కోకిల అంజలి మీ హోనార్ సూపర్ స్టార్ షోలో సెమీ ఫైనల్కు సెలెక్ట్ ఆమె మరాఠీ లో విజేతగా నిలిచింది గ్రామస్తులు, బందు మిత్రులు ఆమెను అభినందించారు : ...
నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
చంద్రశేఖర్ రెడ్డి పలు సూచనలు డీజే లు, బాణాసంచా, లేజర్ లైట్స్ పై నిషేధం సి.సి కెమెరాలతో భద్రతా చర్యలు నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జన సందర్భంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ...
నిర్మల్ వైద్య విద్యార్థికి అరుదైన గౌరవం
శ్రీరాముల తేజకు గాంధీ వైద్య కళాశాలలో గోల్డ్ మెడల్ డా. దామెర రాములు సాహితీ రంగంలో గౌరవ పురస్కారం ప్రొఫెసర్ డా. రాజారెడ్డి చేతుల మీదుగా అవార్డులు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ...
ఫ్రీ ఆధార్ అప్డేట్కు మరో అవకాశం: లాస్ట్ డేట్ పొడిగింపు
UIDAI ఆధార్ అప్డేట్కు మరో అవకాశం ప్రకటించింది. మొదటిగా, 2024 సెప్టెంబర్ 14 వరకు ఉచిత అప్డేట్ అవకాశం ఉంది. ఇప్పుడు, ఆ తేదీని పొడిగించి 2024 డిసెంబర్ 14 వరకు అప్డేట్ ...
నిమ్స్లో ఈనెల 22 నుంచి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు!!
నిమ్స్ ఆస్పత్రి ఉచిత గుండె శస్త్రచికిత్సలను అందించనుంది. హైదరాబాద్లోని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ఈ నెల 22 నుంచి 28 వరకు శస్త్రచికిత్సలు నిర్వహించబడతాయి. విదేశాలకు చెందిన వైద్యులు ప్రతి సంవత్సరం ఈ ...
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సందడిగా మారింది. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సెలవుల సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తుల సంఖ్య పెరిగింది. మెట్రో యాజమాన్యం, రద్దీని తగ్గించడానికి ...
నిర్మల్ వైద్య విద్యార్థికి అరుదైన గౌరవం
నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీరాముల శ్రీజకు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్ గాంధీ వైద్య కళాశాలలో 70వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. శ్రీరాముల శ్రీజ, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, ప్రొఫెసర్ డా. ...
నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలపై స్పష్టత ఇవ్వాలి
2017 టిఆర్టి నోటిఫికేషన్లో నకిలీ ధ్రువపత్రాల ఉపయోగం పై ఆరోపణలు. అప్పటి కలెక్టర్ దివ్య అభ్యంతరకరమైన ధ్రువపత్రాలను గుర్తించి, అనర్హులుగా ప్రకటించారు. గత ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ...
ఎమ్మెల్యేను కలిసిన హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు
హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను కలిశారు. ఈ నెల 16న ఉట్నూర్ మండల కేంద్రంలో శ్రీ వినాయక నిమజ్జన సామూహిక శోభాయాత్ర నిర్వహణ కోసం ఆహ్వానం ...
వినాయక నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరుపుకోనెల అధికారుల చర్యలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వినాయక నిమజ్జన వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ఉదయం, పోలీసు ఉన్నతాధికారులతో, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు సమావేశం నిర్వహించారు. శోభాయాత్రలో ప్రజలకు ఇబ్బంది ...