empty
తెలుగు రాష్ట్రాలకు త్వరలో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
కేంద్రం తెలుగు రాష్ట్రాలకు 8 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది. ఏపీకి దీక్ష, బొడ్డు హేమంత్, మనీశా వంగల రెడ్డి, సుస్మిత కేటాయింపు. తెలంగాణకు మనన్ భట్, సాయి కిరణ్, రుత్విక్ సాయి ...
మారెళ్ళ విజయకుమార్ ఎన్ హెచ్ ఆర్ సి భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియామకం
మారెళ్ళ విజయకుమార్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షుడిగా నియామకం. చాప భానుప్రకాష్ ప్రధాన కార్యదర్శిగా నియామకం. నియామక ఉత్తర్వులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ద్వారా జారీ. మారెళ్ళ ...
ములుగు జిల్లా బంగారుపల్లిలో తొలి కంటైనర్ పాఠశాల ప్రారంభం
ములుగు జిల్లా కాంతనపల్లిలో రాష్ట్రంలో తొలి కంటైనర్ పాఠశాల ప్రారంభం. మంత్రి సీతక్క పాఠశాల ప్రారంభోత్సవం. అటవీ అధికారులు అనుమతులివ్వకపోవడంతో కంటైనర్లో పాఠశాల ఏర్పాటుపై నిర్ణయం. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల ...
రాహుల్ గాంధీ పై తాన్వీదర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తన్వీదర్ సింగ్ రాహుల్ గాంధీ పై వివాదస్పద వ్యాఖ్యలు. తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం. బీజేపీ, ప్రధాన మంత్రి మోడీ, హోమ్ శాఖ మంత్రి ...
అంగరంగ వైభవంగా ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ వేడుకలు
ఖానాపూర్ మేదర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ముఖ్య అతిథిగా. వెదురు పరిశ్రమ అభివృద్ధి కోసం ...
: ఉపాధ్యాయులను నియమించి విద్యను పటిష్టం చేయాలి – టియుటిఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం అవసరం. టియుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నతోడిశెట్టి రవికాంత్. ప్రాథమిక పాఠశాలలలో విద్యా వాలంటీర్ల నియామకం డిమాండ్. జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, రాష్ట్ర నాయకులు, మండల ...
సీవీ ఆనంద్: హుస్సేన్ సాగర్ నిమర్జన ప్రక్రియ సాఫల్యం
గత ఏడాది తో పోలిస్తే నిమర్జన ప్రక్రియ మూడు గంటల ముందే పూర్తి. 10:30 కి అన్ని ట్రాఫిక్ జంక్షన్లను క్లియర్ చేశారు. నెక్లెస్ రోడ్ మరియు ఐమాక్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ...
తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం
సర్వదర్శనానికి 24 గంటల సమయం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న 72,072 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,384 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు. తిరుమలలో ...
: వినాయక నిమజ్జనం: 1000 టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయిన హైదరాబాద్
గణేశ్ నిమజ్జనం తర్వాత వేల టన్నులు వ్యర్థాలు 1000 టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయినట్లు GHMC అధికారులు గుర్తింపు వ్యర్థాలను తొలగించేందుకు 200 ప్రత్యేక టీంలు వినాయక నిమజ్జనం తర్వాత హైదరాబాద్లో ...
: గులాబీల సందేశం: ఎమ్మెల్యేల పార్టీ మార్పులు?!
పార్టీ మారాలనుకుంటున్న BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో సంబంధం కలిగిస్తున్న ప్రచారం హైకోర్టు ఆదేశాలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రభావం కాంగ్రెస్లో చేరేందుకు BRS ఎమ్మెల్యేల ఆసక్తి : BRS ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్తో టచ్లో ...